కాళేశ్వరాన్ని మేం అడ్డుకోలేదు!

పయనించే సూర్యుడు న్యూస్ : గోదావరి జలాల వినియోగంపై ప్రస్తావిస్తూ, తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం విషయంలో తాను ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. అదే విధంగా…

ఇజ్రాయెల్ పర్యటన విజయవంతం

పయనించే సూర్యుడు న్యూస్ : భారత్, ఇజ్రాయెల్ డీల్ సూపర్ హీట్ అయ్యింది. ఈ చర్చలతో ఇరుదేశాల బంధం మరోసారి ప్రతిబింబించింది. ముగింపు సభలో ఇజ్రాయోల్ ప్రధానీ…

స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకంలో పాలు చేర్పు-సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలోని విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. 2026-2027 విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు…

మోదీకి 100 మిలియన్ ఫాలోవర్స్..

సాక్షి డిజిటల్ న్యూస్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల…

వెలుగుమెట్ల బాధితులకు ఇళ్లు, స్థలాలు ఇస్తాం

సాక్షి డిజిటల్ న్యూస్ :పేద‌లే ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం పేటెంట్‌ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వెలుగుమెట్ల‌లో 2023లో ఇళ్లు కూల‌గొట్టింది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అని…

ఏపీ సీఎస్ విజయానంద్‌కు బంపర్ ఆఫర్..

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ సీఎస్ విజయానంద్ ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత నూతన సీఎస్‌గా సాయి ప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయానంద్‌…

ఆడబిడ్డ నిధి పథకం అమలు వివరాలు వెల్లడి

జనం న్యూస్: రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడం, కుటుంబ ఆదాయ పెరుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.…

హైడ్రాపై హైకోర్టు కఠిన చర్య

జనం న్యూస్: హైడ్రాకు తెలంగాణ హైకోర్టు జరిమానా విధించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైడ్రాకు తెలంగాణ హైకోర్టు జరిమానా విధించింది. గతంలో ఇచ్చిన కోర్టు…

రాయలసీమ పురోగతే ప్రభుత్వ లక్ష్యం

జనం న్యూస్: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే ఒక యజ్ఞానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

ఇజ్రాయెల్‌ను భారత్‌ను అధికారికంగా గుర్తించిన రోజే నేను పుట్టాను.

సాక్షి డిజిటల్ న్యూస్ : ఉగ్రవాదానికి తాము పూర్తి వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన ఆయన.. ఆ దేశ పార్లమెంటులో గురువారం…