మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు

సాక్షి డిజిటల్ న్యూస్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈనెల 28 నుంచి 31వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ములుగు…

114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత్ ఆలోచన

సాక్షి డిజిటల్ న్యూస్ : భారతదేశ రక్షణ రంగం శక్తిని బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఫ్రాన్స్ నుంచి పెద్ద సంఖ్యలో రఫేల్…

గృహజ్యోతి పథకం అమలుపై కీలక స్పష్టత

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా గృహజ్యోతి లేఖల పంపిణీ…

నారావారి పల్లె వేదికగా సంక్రాంతి వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు స్వగ్రామం అయిన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు మెుదలయ్యాయి.ఈ సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం, నందమూరి బాలకృష్ణ…

కొత్త జీవితానికి భరోసా

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణలోని ప్రజాప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల సంక్షేమానికి…

ప్రపంచ వేదికపై భారత్‌కు గౌరవం

సాక్షి డిజిటల్ న్యూస్: భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలపై కీలక ప్రకటనలు చేశారు. అమెరికా భారత్ అత్యంత ప్రాధాన్యత కలిగిన…

పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం

సాక్షి డిజిటల్ న్యూస్: దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం..దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సవాళ్లను అధిగమిస్తూ 2026 అత్యుత్తమ…

సోమనాథ్‌లో ప్రధాని మోదీ శౌర్య యాత్ర…

సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఆదివారం రోజున గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో…

భువనేశ్వరికి మరో అరుదైన గౌరవం

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి మరో అరుదైన…

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ–జనసేన సంబంధాలపై విశ్లేషణ

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేదా బీజేపీతో…