అమరావతి కోసం పోరాటం కొనసాగుతుంది…

సాక్షి డిజిటల్ న్యూస్ : ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతి అన్ స్టాపబుల్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిని ఎవరూ కదపలేరు…ఆపలేరు అని సీఎం…

తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా… మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు…

పాక్‌పై భారత ఆర్మీ ప్రభావం

సాక్షి డిజిటల్ న్యూస్ : సరిహద్దుల్లో భారత సైన్యం గర్జిస్తే.. శత్రుదేశం గుండెల్లో రైళ్లు పరిగెడతాయని మరోసారి నిరూపితమైందని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ముఖ్యంగా…

సంక్రాంతి సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక సౌకర్యాలు

సాక్షి డిజిటల్ న్యూస్ : సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ తీపికబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే…

రైతుల ఆదాయానికి డైరీ రంగం కీలకం

సాక్షి డిజిటల్ న్యూస్: డైరీ రంగాన్ని లాభదాయకంగా మార్చడంలో ఇండియన్ డైరీ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుంది అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.డైరీ రంగం…

నోటిఫికేషన్లు నుంచి పరీక్షల వరకూ ఫెయిల్యూర్

ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై మాజీమంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి…

ఏపీ తీర ప్రాంత అడవుల సంరక్షణకు పెద్ద నిర్ణయం

సాక్షి డిజిటల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత అడవుల రక్షణకు సంబంధించి అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తీర…

తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గంగా-కావేరి కలవాలని… దేశంలో నీటి సమస్య…

సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ఆగ్రహం

సాక్షి డిజిటల్ న్యూస్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం రోజున అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతిని కలిశారు. ఈ సందర్బంగా వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు…

స్టూడెంట్స్‌కు అదిరిపోయే అప్‌డేట్

సాక్షి డిజిటల్ న్యూస్ : విద్యార్థుల కోసం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచం మీ చేతుల్లో పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో…