ఎన్టీఆర్‌కు భారతరత్న సాధిస్తాం

సాక్షి డిజిటల్ న్యూస్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.…

ఎన్టీఆర్ అభిమానులకు సీఎం రేవంత్ పిలుపు..

సాక్షి డిజిటల్ న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం గడ్డపై చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నందమూరి తారక రామారావు అభిమానులు, చంద్రబాబు…

ట్రంప్ టారిఫ్‌లకు సైలెంట్‌గా చెక్ పెడుతున్న భారత్

సాక్షి డిజిటల్ న్యూస్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. దీనికి దీటుగా భారత్ కూడా…

తల్లిదండ్రులు, పుట్టిన ఊరు జీవితానికి ఆధారం:

సాక్షి డిజిటల్ న్యూస్ : ‘మహబూబ్‌నగర్ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించగా…75 ఏళ్ల తర్వాత మళ్లీ జిల్లాకు అవకాశం…

కేంద్ర ప్రభుత్వ పథకంలో భారీ కుంభకోణం

సాక్షి డిజిటల్ న్యూస్: మధ్యప్రదేశ్‌లో కోట్లాది రూపాయల కుంభకోణం బయటపడింది. కేంద్ర ప్రభుత్వ పథకానికి తూట్లు పొడుస్తూ.. కొంతమంది ముఠా గత కొన్నేళ్లుగా యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతోంది.…

పారిశ్రామిక వేత్తల్లో విశ్వాసం పెంచే కూటమి ప్రభుత్వం

సాక్షి డిజిటల్ న్యూస్ : ‘కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలి.గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను…

ముంబై రాజకీయ పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ కూటమి

సాక్షి డిజిటల్ న్యూస్ : BMC ఎన్నికల్లో మహాయుతి కూటమి 120 సీట్లు గెలిచి చారిత్రక విజయం సాధించింది. BJP 93, శివసేన (షిండే) 27, ఉద్ధవ్…

ఏపీ ఆరోగ్య శాఖకు జాతీయ గుర్తింపు

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖకు అరుదైన గుర్తింపు దక్కింది. బడిపిల్లల కంటి రక్షణకు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలో…

వార్త రాసినందుకే జర్నలిస్టుపై దాడి: ప్రజాస్వామ్య గొంతు నొక్కే ప్రయత్నం

సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి 17 మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన సాక్షి డిజిటల్ న్యూస్ ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్…

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సాక్షి డిజిటల్ న్యూస్: వైద్య‌, ఆరోగ్య సేవ‌లను ప్ర‌జ‌ల‌కు మ‌రింత విస్తృత స్థాయిలో అందించ‌డానికి పీపీపీ విధానాన్ని అవ‌లంబించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి సూచించింది.వైద్యసేవల డిమాండ్,…