అమరావతి అభివృద్ధికి నూతన వెలుగు

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో మరో కీలక ఘట్టం ఆశిష్కృతం కానుంది. రాజధాని నగరంలో ఒకేసారి 12 బ్యాంకు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.…

సత్యసాయి సందేశం ప్రపంచానికే ఆదర్శం: ఉపరాష్ట్రపతి

పయనించే సూర్యుడు న్యూస్ : పుట్టపర్తి శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సత్యసాయి సేవా మార్గాన్ని ప్రశంసించారు. NACINలో సివిల్ సర్వీసెస్ పాత్రను వివరించారు.…

పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణపై 26 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్

పయనించే సూర్యుడు న్యూస్ : ఈ వారం ప్రారంభంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య కూడా ఇలాంటి డిమాండ్లతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక మెమోరాండం…

ఏపీలో 11 కార్పొరేషన్‌లకు కొత్త నేతలు

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మరో 11 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి…

నవంబర్ 25న తెలంగాణ కేబినెట్

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (నవంబర్ 25) రోజున జరగనుంది. తెలంగాణ సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్‌లో సీఎం…

బీజేపీ బెంగాల్ ఇన్‌చార్జ్‌గా తెలుగు నేత మధుకర్ నియామకం

పయనించే సూర్యుడు : వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ఇప్ప‌టి నుంచి క‌మ‌ల ద‌ళం ఉవ్విళ్లూరుతోంది. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది.ఇప్పటికే బీజేపీ ఇన్‌చార్జిలను రంగంలోకి…

అయోధ్యలో మరో అద్భుత ఘట్టం

పయనించే సూర్యుడు : అయోధ్యలో శ్రీరామ మందిరం శిఖరంపై నవంబర్ 25న నరేంద్ర మోదీ చేతుల మీదుగా భరత్ మేవాడా రూపొందించిన పవిత్ర ధ్వజం ఎగురబెట్టనున్నారు. అయోధ్యలో…

ఆరోగ్య భద్రత కొత్త పాలసీతో వైద్యంలో నూతన దశ

పయనించే సూర్యుడు : ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘2026 ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ…

భారతీయ కళా వైభవానికి హైదరాబాద్ వేదిక

పయనించే సూర్యుడు : హైదరాబాద్‌‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘‘భారతీయ కళా మహోత్సవం’’ సెకండ్‌ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. హైదరాబాద్‌‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో…

తిరుమల సందర్శనలో రాష్ట్రపతి ముర్ము

పయనించే సూర్యుడు : ఆలయానికి చేరుకున్న వెంటనే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, బోర్డు…