ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ కనెక్ట్ సెంటర్ ఏర్పాటు

పయనించే సూర్యుడు : హైదరాబాద్, తెలంగాణ ఇప్పటికే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. ప్రపంచ దేశాలు పెట్టుబడుల కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా చైనా +1 దేశాల కోసం అన్వేషణలో…

ఈనెల 24న కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు!

పయనించే సూర్యుడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రైతుల కోసం రైతన్నా మీ కోసం అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రైతులను లాభసాటిగా మార్చేందుకు పంచసూత్రాలను అమలు చేయాలని ప్రభుత్వం…

భక్తి, భవ్యత కలిసిన స్థలం పుట్టపర్తి

పయనించే సూర్యుడు : పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుతూ సమాజానికి ఆయన చేసిన సేవ, బోధనలు తరతరాలను మరింత కరుణామయ ప్రపంచం…

తెలంగాణ పంచాయతీ పోలింగ్ షెడ్యూల్ అమల్లోకి!

పయనించే సూర్యుడు : రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి గ్రామాల వారీగా ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసింది. అన్ని జిల్లాల పంచాయతీ…

రైతు సంక్షేమంపై దృష్టి

పయనించే సూర్యుడు : రైతుల ఆదాయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు రైతుల అభివృద్ధికి పంచసూత్రాలు తీసుకొచ్చాం అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అలాగే గత ఐదేళ్లలో…

తిరుమల తరహాలో అమరావతి శ్రీవారి ఆలయం సిద్ధం

పయనించే సూర్యుడు : అమరావతిలో టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో ప్రాకారం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నెల 27న కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే…

కొత్త నగరం రూపకల్పనలో తెలంగాణ

పయనించే సూర్యుడు : హైదరాబాద్‌లో జరిగిన అర్బన్ డెవలప్‌మెంట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 వేల ఎకరాల్లో నిర్మించనున్న ‘భారత్ ఫ్యూచర్…

హసీనా అప్పగింతపై భారత్ నిర్ణయం ఏమిటి?

జనం న్యూస్ : బంగ్లాదేశ్‌లో మరణశిక్ష పడిన షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగిస్తారా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల షేక్ హసీనాను…