అమరావతి రాజధాని స్పష్టత కోసం కేంద్రం చర్యలు చేపట్టాలి

పయనించే సూర్యుడు న్యూస్ : రాజధాని అమరావతి భూముల విషయంలో రెండో విడత ల్యాండ్ ఫూలింగ్‌కు తాము అనుకూలమని రైతులు ప్రకటించారు. అలాగే అమరావతి డెవలప్‌మెంట్ అసోసియేషన్…

రాజకీయ వేదికపై బండి సంజయ్ కీలక ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక…

సంపూర్ణ గ్రామాభివృద్ధికి నేటి సాంకేతిక పల్లె పండుగ

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘‘పల్లె పండుగ 2.0’’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…

 హైదరాబాద్‌లో సాఫ్రాన్‌ సర్వీసెస్‌కు మోదీ ప్రారంభం!

పయనించే సూర్యుడు న్యూస్ : హైదరాబాద్‌‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రీయల్ పార్క్ ఎస్‌ఈజెడ్‌లో ఏర్పాటు చేసిన సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) కేంద్రాన్ని…

అయోధ్యలో ధర్మధ్వజ ఘట్టం

పయనించే సూర్యుడు న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన రామాలయంలో మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా సాగింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని…

జీహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం

పయనించే సూర్యుడు న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణకు…

రాయలసీమ రైతులకు భారీ వరం

పయనించే సూర్యుడు న్యూస్: రాయలసీమలోని రైతాంగానికి సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ తెలిపారు. రూ.40వేల కోట్ల వ్యయంతో రైతుల అభివృద్ధికి కార్యచరణ ప్రకటించినట్లు తెలిపారు. పూర్వోదయ నిధులతో…

ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ప్రక్రియ వేగవంతం

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో పాలనను కుటుంబ స్థాయికి బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ…

భారత్‌కు అఫ్ఘానిస్తాన్‌ 5 ఏళ్ల పాటు పన్ను మినహాయింపులు

పయనించే సూర్యుడు న్యూస్ : భారత్‌తో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అఫ్ఘానిస్తాన్ ప్రకటించింది. తమ దేశంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించే భారతీయ…

కొడంగల్ అభివృద్ధి కోసం రూ.103 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. అలాగే 2034 నాటికి దేశంలోనే…