సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ సందడి

జనం న్యూస్‌: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురంలో సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరుతో ఏర్పాటు…

రోడ్డు ప్రమాదంలో మాజీ హోం మంత్రి కుమార్తె మృతి

జనం న్యూస్: పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న…

ప్రభుత్వ వైఫల్యాలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

జనం న్యూస్: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై మాజీమంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ…

మోదీ నాపై అసంతృప్తిగా ఉన్నారు

జనం న్యూస్ :  డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యా ఆయిల్ కొనుగోలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీతో సన్నిహిత మైత్రి ఉన్నా, అమెరికా భారతీయ వస్తువులపై భారీ…

తీర అడవుల రక్షణపై పవన్ కల్యాణ్ ఆదేశాలు

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత అడవుల రక్షణకు సంబంధించి అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తీర…

కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారు-కేటీఆర్

జనం న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సంచలన విమర్శలు చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి అడ్డగోలుగా…

భారత రైతుల శ్రమకు ప్రపంచ గుర్తింపు

జనం న్యూస్ :  జాతీయ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల అభివృద్ధిలో భారత్‌ గొప్ప…

RTC బస్సులో సీఎం రేవంత్ రెడ్డి

జనం న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ‘పూలే’ సినిమా వీక్షించారు. సామాజిక సంస్కర్త జ్యోతిరావు…

తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలకు చోటు లేదు

జనం న్యూస్ : తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గంగా-కావేరి కలవాలని దేశంలో నీటి సమస్య…

తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలకు చోటు లేదు: కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు

పయనించే సూర్యుడు న్యూస్ :తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గంగా-కావేరి కలవాలని దేశంలో నీటి సమస్య…