తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

జనం న్యూస్: డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయి బిల్లులు రూ.720 కోట్లు విడుదల…

చంద్రబాబు నాయుడు కేసులో ఈడీ క్లీన్ చిట్ ప్రకటించింది

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్…

ఏపీ ఆర్థిక రంగానికి బలాన్నిచ్చే రేర్ ఎర్త్ మైనింగ్ మిషన్

జనం న్యూస్: ఖనిజ వనరులు ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రసంగంలో…

సాక్షి డిజిటల్ న్యూస్ జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో నిందితులపై FIR నమోదు చేసిన పోలీసులు

జనం న్యూస్: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన సాక్షి డిజిటల్ న్యూస్ ప్రకాశం జిల్లా & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్, జర్నలిస్ట్ “షేక్ మక్బూల్…

కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

జనం న్యూస్: కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వలేదనే మనస్తాపంతో నల్లగొండ జిల్లా చండూరులో 9వ వార్డుకు చెందిన కార్యకర్త భూతరాజు వేణు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం…

రాత్రిపూట నోటీసులపై దుమారం

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం మరోసారి…

ఏపీ నేతన్నలకు గుడ్ న్యూస్!

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీని నెరవేరుస్తున్నట్టుగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నేతన్నలకు రాష్ట్ర…

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ భరోసా

జనం న్యూస్: అక్రమ మద్యం కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే చెవిరెడ్డి…

ఎకనామిక్ కారిడార్‌పై సీఎం కీలక ప్రకటన:

జనం న్యూస్: 2027 నాటికి బెంగుళూరు- విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రవాణా వ్యయం తగ్గించేలా రాష్ట్రంలో రహదారి…