కూటమి పాలనపై బొత్స ఫైర్‌

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. యని ఆరోపించారు. ఈ పరిణామాలతో ప్రజలు…

మున్సిపల్ ఎన్నికలను అవకాశంగా మలచుకోవాలి

జనం న్యూస్: బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా సోమవారం చేవెళ్ల నియోజకవర్గం మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కేటీఆర్…

జాతీయ జెండా కార్యక్రమంలో ఉద్రిక్తత

జనం న్యూస్: తెలంగాణలోని నారాయణపేటలో గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా. మంత్రి వాకిటి శ్రీహరికి పెను ప్రమాదం తప్పింది.…

చరిత్రలో తొలి సారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు

జనం న్యూస్: ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని…

ఇందిరమ్మ చీరల పథకంపై ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు

జనం న్యూస్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఇందిరమ్మ చీరలు తీసుకుంటే రూ.1,200 చొప్పున అప్పు చేసినట్లేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఇందిరమ్మ…

బొగ్గు స్కాంలో రేవంత్ రెడ్డి బామ్మర్ది పాత్రపై

జనం న్యూస్: సైట్ విజిట్ అమలయ్యింది. నైనీ రద్దు జరిగింది అంటే.. స్కాం జరిగినట్లే కదా? అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బొగ్గు…

వైఎస్ జగన్‌పై జలవనరుల మంత్రి నిమ్మల ఫైర్

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు.…

విదేశాల్లో భారతీయులు బానిసలుగా మారుతున్నారా?

జనం న్యూస్: మయన్మార్-థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకున్న భారతీయులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోరారు. థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించాలని…

రాజకీయాల నుంచి తప్పుకోనని స్పష్టం చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

జనం న్యూస్: ‘రాజకీయాల నుంచి నేను తప్పుకోవడం లేదు. ఈ నెల 25తో నాకు రాజకీయాల్లో ఏడాది ముగుస్తుంది. తిరిగి రాజకీయాల్లోకి వస్తాను’అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి…