వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు

జనం న్యూస్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కానీ ఎందుకో…

తిరుమలలో కవిత ప్రసంగం

జనం న్యూస్: తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకునేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమల చేరుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. శుక్రవారం…

టీడీపీ బలోపేతానికి మంత్రి లోకేశ్ చర్యలు

జనం న్యూస్: ‘తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనా పరంగా బిజీబిజీగా ఉండటంతో మంత్రి, ఆ…

కాంగ్రెస్ రాజ్యసభ టికెట్లు ఫైనల్

జనం న్యూస్: తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ…

3,371 పోస్టుల భర్తీకి మంత్రి నారా లోకేష్ ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా…

పశ్చిమాసియా యుద్ధం మధ్య భారత్‌కు రష్యా భరోసా!

పయనించే సూర్యుడు న్యూస్ : రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌ను శుద్ధిచేసి వాటిని వేరే దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది. ఇందులో మూడో వంతు పెట్రోల్‌,…

తెలంగాణలో జనాభా లెక్కల ప్రక్రియ మొదలు-జనాభా లెక్కల సేకరణకు రాష్ట్రం సిద్ధం

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో 2027 జనాభా లెక్కల సేకరణ మొదటి దశను మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించాలని సీఎస్ కె…

అబుదాబి ఎయిర్‌‌పోర్ట్ వద్ద ఇరాన్ దాడి.

సాక్షి డిజిటల్ న్యూస్ : ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు…

ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్

సాక్షి డిజిటల్ న్యూస్ : ‘అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యక నేను 1983లో జన్మించా. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను రాజకీయాలను క్లోజ్ గా గమనిస్తూ…

హర్మూజ్ మూసివేత వెనుక అమెరికా డ్రామా? భారత్‌ ప్రమాదంలో పడే ఛాన్స్.

సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రపంచ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిలో రవాణా నిలిచిపోయింది. ఈ జల సంధిని ఎవరైనా దాటేందుకు ప్రయత్నిస్తే…