పసిపాప ప్రాణం తీసిన కుల గర్వం

అమ్మ పొత్తిళ్లలో ఒదిగే వయసు ఆకలైతే ఏడవడమే తెలిసిన మనసును ఏ కులమని చూశావుకాలితో ఎలా తన్నావు రెండు నెలల పసిగుడ్డు ప్రాణాన్ని ఎలా తీశావు ఓ…

20 కోట్ల కల్తీ లడ్డూలపై సీఎం ఆవేదన

పయనించే సూర్యుడు న్యూస్ : తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో…

రియల్ ఎస్టేట్ అంశంపై ఆసక్తి.. పేదల సమస్యలపై నిర్లక్ష్యం

పయనించే సూర్యుడు న్యూస్ :  వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల ఆలస్యంపై హరీశ్ రావు మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న సోయి…

కేరళ రాష్ట్రం పేరు మార్పు ప్రతిపాదనకు కేంద్ర ఆమోదం

పయనించే సూర్యుడు న్యూస్ : రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే పేరు మార్పు వ్యవహారంలో కేరళ కీలక మైలురాయిని చేరుకుంది. మలయాళీయుల ఆత్మీయ పిలుపు కేరళమ్‌‌ను అధికారికంగా…

ఏపీలో బీసీ విద్యార్థుల కోసం 10 కొత్త గురుకులాల ఏర్పాటు

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది.రాబోయే రోజుల్లో బీసీవిద్యార్థుల కోసం 10 ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నామని మంత్రి సవిత…

కేవీపీతో మాజీ సీఎం జగన్ సమావేశం

జనం న్యూస్: వైఎస్ జగన్ తన పొలిటికల్ స్ట్రాటజీ మార్చారా? 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గేర్ మార్చారా? గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం…

సర్కారు ఉద్యోగులకు భారీ ఊరట

జనం న్యూస్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు…

సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. మార్చి 27న హర్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో జరగబోయే ఏఐ…

ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే దేశానికి చేరాలని కేంద్రం పిలుపు

పయనించే సూర్యుడు న్యూస్ : అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇరాన్ లోని భారతీయులకు అత్యవసర మార్గదర్శకాలు జారీ…

రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్-ఆర్థిక సాయం ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ పాల విక్రయం కలకలం రేపింది. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ పాల…