స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ ముందడుగు

జనం న్యూస్: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు…

వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర దృష్టికి తీసుకెళ్లిన వైసీపీ

జనం న్యూస్: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వైసీపీ ఆరోపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…

మంచి నాయకుడు కావాలంటే ఏం చేయాలి?

సాక్షి డిజిటల్ న్యూస్: ప్రధాని మోదీ పరీక్షా పే చర్చలో భాగంగా పలువురు విద్యార్థులతో సంభాషించారు. ఈ సందర్బంగా విద్యార్థులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు మోదీ సమాధానమిచ్చారు.…

సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో…

ఈనెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం…

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారు

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ స్పష్టత ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఫిబ్రవరి…

లోక్‌సభలో ఉద్రిక్తత-స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ

పయనించే సూర్యుడు న్యూస్ : దేశ రాజధానిలో బడ్జెట్ సమావేశాలు చివరి అంకానికి చేరుకుంటున్న వేళ రాజకీయ ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. లోక్‌సభ స్పీకర్ ఓం…

జిల్లా రద్దు ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు కౌంటర్

పయనించే సూర్యుడు న్యూస్ : రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటనలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, సింగరేణి కార్మికుల హక్కులు, జిల్లాల రద్దు దుష్ప్రచారంపై స్పష్టత…

బర్డ్ ఫ్లూ ప్రభావంపై ప్రభుత్వం అప్రమత్తం

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్‌ఫ్లూ)ను నియంత్రణలోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.…

ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ రెండో విడత

జనం న్యూస్: తెలంగాణలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో…