నగర పాలనలో నూతన అధ్యాయం

జనం న్యూస్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…

ఏపీపై దిత్వా ప్రభావం

జనం న్యూస్: ఏపీ రాష్ట్రానికి దిత్వా తుఫాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి కారైకాల్‌కి…

ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

జనం న్యూస్‌: భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసిన ఆధార్‌ను జనన ధృవీకరణ పత్రంగా లేదా పుట్టిన తేదీ రుజువుగా ఇకపై అంగీకరించబోమని…

అయోధ్యలో ధర్మధ్వజారోహణ

జనం న్యూస్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన రామాలయంలో మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా సాగింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామాలయంలో అద్భుత…

సత్యసాయి శతజయంతి సందర్బంగా మోదీ చేతులమీదుగా ₹100 నాణెం ఆవిష్కరణ

జనం న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు కన్నుల పండుగా జరిగాయి.సత్యసాయిబాబా శత జయంతి వేడుకల సందర్భంగా శ్రీ సత్యసాయి…