హలో సారూ.. మా జీవితాల్లో చీకట్లు తొలగేదెన్నడు.. రాత్రిపూట కాగడాలతోనే..

అక్షర ఆయుధం న్యూస్ :- అల్లూరి జిల్లాలోని ఆ ఏజెన్సీ గ్రామం చీకట్లో మగ్గిపోతోంది. సూర్యాస్తమయం అయితే కాగడాల వెలుతురులోనే వాళ్ళ జీవనం. ఎన్నో ఏళ్ల పోరాటంతో..…

ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల తేదీలు మారాయి

అక్షర ఆయుధం న్యూస్ :- దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపర్ ఇన్ టెండెంట్ (DMS), కెమికల్…

విదేశాల నుంచి వచ్చేటప్పుడు మనతో ఎంత బంగారం తీసుకురావొచ్చో మీకు తెలుసా?

అక్షర ఆయుధం న్యూస్ :- దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా పసిడి, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఆకాశమే హద్దుగా వీటి ధరలు ఎగబాకుతున్నాయి. అయితే విదేశాల్లో గోల్డ్‌,…

సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి

జనం న్యూస్: ‘ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలలవారీగా సమీక్షించుకోవాలి. క్షేత్ర స్థాయిలో పనులను బేరీజు వేసుకోవాలి. ప్రతీ నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ…

పదేళ్ల అభివృద్ధి సాక్ష్యాలు ఉన్నాయ్‌

జనం న్యూస్: కేసీఆర్ పదేండ్లపాలనలో జరిగిన అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని కేటీఆర్ ఆరోపించారు. అర చేతితో సూర్యకాంతిని ఆపలేరని అంటారు.…

నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే నష్టం తప్పదని సీఎం చంద్రబాబు వ్యాఖ్య

జనం న్యూస్: నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘గత ఐదేళ్లలో రాక్షస పాలన…

దావోస్ పర్యటనలో కీలక నిర్ణయం

జనం న్యూస్: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. దావోస్‌లో జరుగుతున్న…

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించిన

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం రోజున పల్నాడు జిల్లా కోటప్పకొండలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప…

సొంతూరి ఫలితాల‌పై అనిరుధ్ రెడ్డిని ఎద్దేవా చేస్తున్న జనసేన నెటిజన్లు

జనం న్యూస్: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరులో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపొందింది. అనిరుధ్ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయింది. దీంతో జనసైనికులు…

అనంతపురం టెన్షన్ : ఒక్క సారిగా నాలుగు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం!

జనం న్యూస్‌: అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నలుగురు బాలికలు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన…