భారత్ న్యూజిలాండ్ మధ్య బిజినెస్ ఒప్పందం

సాక్షి డిజిటల్ న్యూస్ : * ఈ ఒప్పందం వల్ల 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాలు చేకూర్చే ఈ చారిత్రక ఒప్పందం…

డిసెంబర్ 26 నుంచి కొత్త టికెట్ ధరలు

సాక్షి డిజిటల్ న్యూస్: రైలు టికెట్ల ధరలను పెంచుతూ భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు టికెట్ల ధరలను…

కొత్త చట్టంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

సాక్షి డిజిటల్ న్యూస్ సమాజంలో ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించుకుంటూ శాంతిని కాపాడుకోవలసిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.…

మరో రెండు కీలక పథకాలు.. రూ. 37,407 కోట్లు

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అండగా నిలుస్తోంది. ఈక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా రెండు కీలక పథకాల ద్వారా రూ.37,407 కోట్లు నిధులు…

ఆ ఎంపీలకే పార్లమెంట్‌లో ప్రాధాన్యత

సాక్షి డిజిటల్ న్యూస్: ప్రభుత్వ బాధ్యత ప్రతిపక్షాల గొంతు వినడం, ఆ తర్వాత స్పందించడమేనని తాను భావిస్తున్నానని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు…

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన స్టేట్‌మెంట్

సాక్షి డిజిటల్ న్యూస్ : పవన్ కల్యాణ్‌కు అధికారంలో ఉన్నా లేకపోయిన పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. ఎవడికీ భయపడడు.ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు వెళ్తామా…

విద్యపై డిప్యూటీ సీఎం బలమైన స్టేట్‌మెంట్

సాక్షి డిజిటల్ న్యూస్: సామాజిక అసమానతలు రూపుమాపే ఆయుధం విద్య అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నైపుణ్యం, మానవ విలువలు ఉన్న విద్యను…

రెడ్ బుక్‌లో ఇంకా చాలా పేజీలు ఉన్నాయి…

సాక్షి డిజిటల్ న్యూస్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అరెస్ట్ చేస్తామంటే తాము భయపడాలా?…

ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ ఎందుకు కష్టం?

సాక్షి డిజిటల్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ నెలలో కూడా వాయు కాలుష్యంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే వాయు కాలుష్య…

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో వివిధ దళాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు ఉన్నారు.లొంగిపోయిన వారిలో…