హైదరాబాద్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు ఇటీవల గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నామని ముఖ్యమంత్రి…

భారత రక్షణ బలోపేతానికి గ్రీన్ సిగ్నల్

భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన డీఏసీ సమావేశంలో…

ఏపీలో మరో 3 కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రోజున సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం…

కేసీఆర్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రతిపక్ష నేత కేసీఆర్, పలువురు శాసనసభ్యులు…

మన్‌కీ బాత్‌లో నరసాపురం లేస్ ప్రస్తావన

సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాల గురించి మాట్లాడుతుంటారు.…

అయోధ్యలో బాలరాముడి దర్శనం చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం (డిసెంబర్ 28) రోజున ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయోధ్యలోని బాలరాముడిని దర్శనం చేసుకున్నారు.…

ఢిల్లీ ప్రజలకు మరింత సులభ సేవలు

సాక్షి డిజిటల్ న్యూస్: పౌర సేవలను మరింత వేగవంతం చేసేందుకు, పరిపాలనను సులభతరం చేసేందుకు ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’ (జీఎస్‌సీటీడీ) ప్రస్తుతం…

దేశం మెచ్చే విద్యా సంస్థలుగా ఎన్టీఆర్ విద్యా సంస్థలు వెలుగొందాలి

సాక్షి డిజిటల్ న్యూస్: ‘నాడు రాజకీయ తరగతులు… నేడు విద్యా బుద్దులు. గండిపేట గుర్తులు… అలనాటి స్మృతులు’అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. ‘విలువలతో కూడిన విద్యను…

ధైర్యానికి ప్రతీకగా రాష్ట్రపతి

సాక్షి డిజిటల్ న్యూస్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరో సాహసానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు.మరోవైపు సుఖోయ్‌ 30 MKI యుద్ధ…

తెలంగాణ రైతులకు రైతు భరోసా నిధులు

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం రైతు భరోసా.ఈ స్కీంకింద రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి…