ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే దేశానికి చేరాలని కేంద్రం పిలుపు

పయనించే సూర్యుడు న్యూస్ : అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇరాన్ లోని భారతీయులకు అత్యవసర మార్గదర్శకాలు జారీ…

రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్-ఆర్థిక సాయం ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ పాల విక్రయం కలకలం రేపింది. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ పాల…

మూసీ అభివృద్ధి వివాదం ముదురుతోంది

పయనించే సూర్యుడు న్యూస్ : మూసీ అభివృద్ధి పేరిట మధ్య తరగతి ఇళ్లను కూల్చి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు…

మైక్రో ఇరిగేషన్ నిధుల విడుదలపై కేంద్రానికి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి

పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్ర వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా…

ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతల ప్రవర్తనపై-ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!

పయనించే సూర్యుడు న్యూస్ : ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిష్టాత్మక…

ఉగ్ర ముప్పుపై అధికారుల అప్రమత్తత

పయనించే సూర్యుడు న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలోనే భద్రతా సంస్థలు హై అలర్ట్…

కాంగ్రెస్‌లో ఒంటరిగా పోరాడాను

పయనించే సూర్యుడు న్యూస్ : కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. వారిపై వేధింపులు చేసే పరిస్థితి ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా…

“ఆడబిడ్డల జోలికి వస్తే క్షమించం!”-వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు

పయనించే సూర్యుడు న్యూస్ : నాటకాల రాయుళ్లది రోజుకో రాజకీయం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది బూతుల పార్టీనే’అని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.‘కల్తీ నెయ్యి…

ఇస్రో గగన్‌యాన్ మిషన్‌లో కీలక విజయం

పయనించే సూర్యుడు న్యూస్ : ఇస్రో గగన్‌యాన్‌లో అనేక కీలక ఘట్టాలు ఉన్నాయి. వాటిలో పారాచూట్ పరీక్ష అత్యంత ముఖ్యమైనది. అది సరిగ్గా జరిగితే.. ఓ భారీ…

కేంద్రంలో ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సూచన

పయనించే సూర్యుడు న్యూస్ : ఢిల్లీ ఏఐ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ఏఐకి మనిషి కంటే ఎక్కువ తెలివితేటలు…