లోక్‌సభలో ఉద్రిక్తత-స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ

పయనించే సూర్యుడు న్యూస్ : దేశ రాజధానిలో బడ్జెట్ సమావేశాలు చివరి అంకానికి చేరుకుంటున్న వేళ రాజకీయ ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. లోక్‌సభ స్పీకర్ ఓం…

జిల్లా రద్దు ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు కౌంటర్

పయనించే సూర్యుడు న్యూస్ : రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటనలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, సింగరేణి కార్మికుల హక్కులు, జిల్లాల రద్దు దుష్ప్రచారంపై స్పష్టత…

దేశవ్యాప్తంగా రైతు ఆందోళనలు

పయనించే సూర్యుడు న్యూస్ : దేశంలో మరోసారి అన్నదాతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. భారత్, అమెరికా మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు.…

ఓటుకు నోటు కేసులో సీఎంను కాపాడేందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్ధం

పయనించే సూర్యుడు న్యూస్ : నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రే కుట్ర చేసి…

దేవరపల్లి ఘటనపై సీఎం ఆగ్రహం-92 మంది విద్యార్థులకు అస్వస్థత

పయనించే సూర్యుడు న్యూస్ : దేవరపల్లి బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థుల అస్వస్థత ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాలుర వసతిగృహంలో ఏకంగా 92 మంది విద్యార్థులకు…

ఇక్కడే గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్

పయనించే సూర్యుడు న్యూస్ :  దేశానికి గేమ్ ఛేంజర్‌గా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందించే అవకాశాలు…

‘రేవంత్ రెడ్డి బీజేపీ మనిషే’ అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ :  బాన్సువాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై…

భారత్‌-అమెరికా ట్రేడ్‌డీల్ ఖరారు వాణిజ్య సుంకాల్లో భారీ తగ్గింపు!

పయనించే సూర్యుడు న్యూస్ : భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఇరు దేశాల మధ్య పరస్పర, సమతుల్య వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో…

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం

పయనించే సూర్యుడు న్యూస్ : చెన్నై నగరంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇటీవల వందలాది కాకులు చనిపోగా H5N1 వైరస్ వ్యాప్తి చెందినట్లుగా నిర్దారణ…

హైదరాబాద్ అభివృద్ధికి రెండేళ్లలో రూ.20 వేల కోట్లు

పయనించే సూర్యుడు న్యూస్ : హైదరాబాద్ నగరాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ది కోసం…