ఏపీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తెలంగాణ

జనం న్యూస్ : తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఫార్మా సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫార్మా కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు…

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి వేగం అందుకుంటోంది

జనం న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా డజన్ల కొద్దీ సమావేశాలు, చర్చలు నిర్వహిస్తూ, కొత్త ప్రాజెక్టులకు ఆహ్వానం పలికారు. ఆయన సమక్షంలో ఒక్క రోజులోనే…

ఓట్ల చోరీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

జనం న్యూస్ : కేంద్రంలోని మోదీ సర్కార్ ఓట్ చోరీకి పాల్పడుతుందని ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ తాజాగా ఇదే అంశంపై మంగళవారం (డిసెంబర్‌ 9) రోజున…

వందేమాతరంపై ప్రధాని మోదీ ప్రసంగం

జనం న్యూస్ : లోక్‌సభలో వందేమాతరంపై జరుగుతున్న చారిత్రక చర్చను ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం పూర్తి చేసిన చారిత్రక ఘట్టాలను…

ఏపీ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి

జనం న్యూస్ : గత ప్రభుత్వకాలంలో జరిగిన ఆర్థిక అవ్యవస్థలను గుర్తుచేస్తూ, అప్పులు తెచ్చుకోవడానికి ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు సీఎం…

చైనా గ్వాంగ్‌డాంగ్‌ నమూనా ఆధారంగా రాష్ట్ర పురోగతి

జనం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.చైనాలోని…

అంతర్జాతీయ ప్రమాణాలతో రుషికొండ బీచ్ అభివృద్ధి

పయనించే సూర్యుడు న్యూస్ : రుషికొండ బీచ్‌కి బ్లూఫ్లాగ్ గుర్తింపు మళ్లీ లభించింది. కందుల దుర్గేష్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి…

ఉద్యోగుల వ్యక్తిగత జీవిత రక్షణకు రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు కీలకం

జనం న్యూస్ : ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే లోక్‌సభలో “రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు”ను ప్రవేశపెట్టారు. ఉద్యోగులకు సంబంధించిన ఓ ప్రైవేట్ బిల్లు డిసెంబర్ 5,2025న…

సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు: నిన్నటి లెక్క వేరు, రేపటి లెక్క వేరు

జనం న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాలన రెండేళ్ల విజయోత్సవ సందర్భంగా “నిన్నటి వరకు ఒక లెక్క రేపటి ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ తర్వాత…

హైదరాబాద్‌లో కొత్త పర్యాటక కేంద్రం

జనం న్యూస్ : హైదరాబాద్‌లో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు కొత్వాల్‌గూడ ఎకో పార్కు సిద్ధమైంది. హిమాయత్‌సాగర్ సమీపంలో అంతర్జాతీయ పక్షి కేంద్రం త్వరలో ప్రారంభం కానుంది.…