తెలంగాణ టూరిజంపై ప్రభుత్వం ఫోకస్

జనం న్యూస్: 2026వ సంవత్సరంలో హైదరాబాద్ సోమశిల శ్రీశైలం సర్క్యూట్‌లో హెలీ టూరిజం సేవలను పూర్తిస్థాయిలో హెలీ టూరిజం అందుబాటులోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.…

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

జనం న్యూస్: తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. దాదాపు 14 వేల స్టయిపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల భర్తీకి త్వరలోనే…

న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ పింఛన్‌ దారులకు ముందస్తు చెల్లింపులు

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ (2026 జనవరి 1) నేపథ్యంలో ఆరోజు కాకుండా ఒక్క రోజు ముందే…

జనవరి 8న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం

జనం న్యూస్: జనవరి 8న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ కే విజయానంద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్…

సంక్రాంతి వెళ్లే వారికి గుడ్‌న్యూస్

జనం న్యూస్: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మెుదలైపోయినట్లే. సంక్రాంతికి ఇంటికి వెళ్లే వారు టికెట్లు బుక్ చేసుకోవడంతో అటు ఆర్టీసీ ఇటు రైల్వేలలో టికెట్లు పూర్తిగా…

మెడికల్ కాలేజీల నిర్వహణపై కే రామకృష్ణ వ్యాఖ్యలు

జనం న్యూస్: ‘విద్యార్థులు నుండి ఫీజులు వసూలు చేసుకునేందుకు మాత్రం ప్రైవేటుకు అవకాశం కల్పించడం విచారకరం. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పిపిపి విధానం ప్రభుత్వ ప్రజా ఆస్తులను…

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక

జనం న్యూస్: హైదరాబాద్ మహా నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాలు న్యూ ఇయర్…

భారత రక్షణ రంగ బలోపేతానికి మరో ముందడుగు

పయనించే సూర్యుడు న్యూస్ : భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్…

రుషికొండ భవనాలను పర్యాటక రంగానికి వినియోగించాలి

జనం న్యూస్: విశాఖపట్నంలోని రుషికొండపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను కూటమి ప్రభుత్వం ఎలాంటి అవసరాలకు వినియోగించనుందనే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నంలోని…

వైకుంఠ ఏకాదశి విశిష్టత ఆచరించాల్సిన నియమాలు

జనం న్యూస్: జన్మజన్మల పాపాలను పటాపంచలు చేసి, మహా విష్ణువు కరుణను, వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించే రోజే ‘ముక్కోటి ఏకాదశి’. అయితే ఈ ఏడాది వైకుంఠ ఏకాదశిని…