సంక్రాంతికి ఊరెళ్లేవారికి శుభవార్త

జనం న్యూస్‌: సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది.సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది.…

చలి తీవ్రత పెరుగుతోంది

జనం న్యూస్‌: గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకుంటున్నాయి. పది డిగ్రీల కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలితో…

విద్య ఒక్కటే కాదు విలువలే ముఖ్యం

జనం న్యూస్‌: ‘చదువుకునేప్పుడు మనం ఎక్కువ సమయం ఉపాధ్యాయులతోనే గడుపుతాం. నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులే. మీకు విద్యాబుద్ధులు…

రాజకీయాల్లో కవిత సునామి

జనం న్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై, తన భర్తపై అసత్య ఆరోపణలు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. తెలంగాణ…

చింతూరు ఘటనపై ప్రధాని మోదీ విచారం

జనం న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50…

ఏపీ సేవలు డిజిటల్ వైపు కీలక అడుగు

జనం న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర అనే యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మనమిత్రతో విస్తృత ప్రయోజనాలు లభిస్తాయి అని చెప్పుకొచ్చారు. మనమిత్ర…

రాజకీయ కలహాలు తీవ్రం : ఈటల భవితవ్యంపై కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జనం న్యూస్‌: మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ రాజకీయ జీవితం పతనం అయ్యింది అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం…

ఓయూ సమస్యలపై చర్య

జనం న్యూస్ :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1000 కోట్ల నిధులను విడుదల చేశారు. విద్యార్థుల మీద అభిమానంతోనే తాను ఇక్కడికి వచ్చానని,…

పార్లమెంట్ కదిలించిన మాటల యుద్ధం

జనం న్యూస్ : రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల్లో ఓటు దొంగతనం ఆరోపణలకు అమిత్ షా పార్లమెంట్‌లో తీవ్రంగా స్పందించి, SIR వ్యవస్థను సమర్థించారు. రాజకీయ ఉద్రిక్తతలు…

సూడో సెక్యులరిజంపై పవన్ కల్యాణ్ సీరియస్!

జనం న్యూస్ : ఇండి కూటమిలోని పార్టీలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూడో సెక్యులరిజం పేరుతో న్యాయవ్యవస్థను…