పాస్టర్లకు ఆర్థిక సాయం విడుదలపై సీఎం చంద్రబాబు ప్రకటన

జనం న్యూస్: ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే విలువలను అందించిన ఏసు సందేశమే స్పూర్తి అని తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.క్రైస్తవుల…

ఆస్తి పన్ను బకాయిలకు ఓటీఎస్

జనం న్యూస్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలంగా పేరుకుపోయిన బకాయిలాను వసూలు చేయడంలో భాగంగా…

SIR అంశంపై సీఈసీ సంచలన కామెంట్స్

జనం న్యూస్: తెలంగాణలో కూడా త్వరలోనే సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (S.I.R – ఎస్ఐఆర్) చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతుంది. తెలంగాణలో కూడా త్వరలోనే…

భారీ వైద్య సేవలు రాష్ట్ర వ్యాప్తంగా 16,365 హెల్త్ క్యాంపులు

జనం న్యూస్: సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్పూర్తితో 29 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నామని…

తెలంగాణ మహిళలకు శుభవార్త!

జనం న్యూస్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంకు సంబంధించి కీలక…

టీడీపీ జిల్లా నేతల జాబితా విడుదల

జనం న్యూస్ : తెలుగుదేశం పార్టీ అధిష్టానం జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను (లోక్‌సభ నియోకవర్గాల అధ్యక్షులను) ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ…

ప్రయాణికులకు మరో భారం రైల్వే టికెట్ ధరలు పెంపు

జనం న్యూస్ : రైలు టికెట్ల ధరలను పెంచుతూ భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు టికెట్ల ధరలను…

రేపటి నుంచి కొత్త అధ్యాయం! కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

జనం న్యూస్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటా…

ఏపీ యువతకు పెద్ద అప్‌డేట్

జనం న్యూస్: వచ్చే ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.ఇప్పటికే 16వేల డీఎస్సీ ఉద్యోగాలు, 6014…

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 75 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్ వరకూ చదువుతున్నారు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.ఈ…