తెలంగాణ పంచాయతీలకు గుడ్ న్యూస్

జనం న్యూస్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా…

భోగి మంటల్లోకి జగన్ బొమ్మ పాసు పుస్తకాలు

జనం న్యూస్: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వినూత్న రీతిలో భోగి వేడుకలను నిర్వహించారు. గత ప్రభుత్వంలో ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మ వేసుకుని దోపిడీ చేశారని…

మేడారం జాతరకు 3,495 ప్రత్యేక బస్సులు

జనం న్యూస్ :  మేడారం జాతర -2026కు భక్తులకు తరలించడం, తిరిగి వారిని స్వస్థలాలకు చేర్చడం కోసం స్పెషల్ బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఆసియా…

సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం

జనం న్యూస్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు స్వగ్రామం అయిన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు మెుదలయ్యాయి.ఈ సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం, నందమూరి బాలకృష్ణ…

బడ్జెట్ 2026లో పాత పన్ను విధానం రద్దుపై పరిశీలన

సాక్షి డిజిటల్ న్యూస్ : మరో రెండు వారాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ 2026లో తీసుకునే…

పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం

జనం న్యూస్: ‘దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం..దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సవాళ్లను అధిగమిస్తూ 2026 అత్యుత్తమ ఏడాదిగా…

పోలవరం ప్రాజెక్టు అంశంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ…

రాజధానిపై అనవసర రాద్దాంతం తగదు

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై అనవసర రాద్దాంతాలు వద్దు అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హితవు పలికారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత…

ప్రభుత్వ పనితీరుపై కేటీఆర్ విమర్శలు

జనం న్యూస్ : మిగిలిన మూడేళ్లైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి: సీఎం రేవంత్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు  కేటీఆర్ రేవంత్ రెడ్డి పాలనను తీవ్రంగా విమర్శిస్తూ, కాంగ్రెస్…