జనగణమన కంటే ముందు వందేమాతరం ఆలపించాలి

సాక్షి డిజిటల్ న్యూస్ :జాతీయ గేయం వందేమాతరం విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన కంటే…

అసెంబ్లీలో ఆరు బిల్లుల ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు పూర్తి

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని…

దేశ ఆదాయంలో దక్షిణాది వాటా

జనం న్యూస్: తెలంగాణపై కేంద్రప్రభుత్వం ఆర్థిక వివక్ష చూపిస్తోంది అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణకు నిధుల్లో కోత ఇది ఫెడరలిజంపై దాడే…

వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కుట్రల పట్ల కూటమి పక్షాలైన…

మరో షాక్ ఇవ్వబోతున్న ట్రంప్

సాక్షి డిజిటల్ న్యూస్ : ఐటీ నిపుణులు అమెరికా డ్రీమ్ క్రమంగా కరుగుతోంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ వీసా ప్రక్రియను కఠినతరం చేశారు. అక్రమ వలసలను నిరోధించడానికి…

ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల

సాక్షి డిజిటల్ న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్…

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

పయనించే సూర్యుడు న్యూస్ :  మణిపూర్ ఉఖ్రుల్ జిల్లాలో లిటాన్ గ్రామంలో తంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు, 50 ఇళ్లకు నిప్పు, ఇంటర్నెట్ 5…

తెలంగాణలో రేపే మున్సిపల్ ఎన్నికలు: పోలింగ్‌కు సర్వం సిద్ధం

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణలో 123 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనున్నాయి. మొత్తం 2,996 వార్డులకు 12,930 అభ్యర్థులు బరిలో ఉన్నారు.…

దేశానికి ఆహార భరోసాలో ఏపీ కీలక పాత్ర: 10% వాటా ఉందని తెలిపిన కేంద్ర మంత్రి

పయనించే సూర్యుడు న్యూస్ : ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఎంతో కీలకమని.. రైతుల సంక్షేమానికి, రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర…

మున్సిపల్ ఎన్నికలపై కట్టుదిట్టమైన నిబంధనలు

జనం న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక…