జిల్లా రద్దు ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు కౌంటర్

పయనించే సూర్యుడు న్యూస్ : రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటనలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, సింగరేణి కార్మికుల హక్కులు, జిల్లాల రద్దు దుష్ప్రచారంపై స్పష్టత…

బర్డ్ ఫ్లూ ప్రభావంపై ప్రభుత్వం అప్రమత్తం

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్‌ఫ్లూ)ను నియంత్రణలోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.…

ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ రెండో విడత

జనం న్యూస్: తెలంగాణలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో…

సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి

జనం న్యూస్: ‘ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలలవారీగా సమీక్షించుకోవాలి. క్షేత్ర స్థాయిలో పనులను బేరీజు వేసుకోవాలి. ప్రతీ నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ…

తెలంగాణలో కొన్ని జిల్లాల రద్దు ప్రచారం

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారం…

మరోసారి దేశవ్యాప్తంగా రైతు సంఘాల నిరసనలు

సాక్షి డిజిటల్ న్యూస్ : దేశంలో మరోసారి అన్నదాతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. భారత్, అమెరికా మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు.…

దేవరపల్లి ఆశ్రమ హాస్టల్‌లో విద్యార్థుల అస్వస్థత

సాక్షి డిజిటల్ న్యూస్ : పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్‌లో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి…

ట్రేడ్ డీల్‌పై మండి పడుతున్న రైతులు

జనం న్యూస్ :  దేశంలో మరోసారి అన్నదాతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. భారత్, అమెరికా మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ ట్రేడ్ డీల్‌తో…

ప్రజాస్వామ్యంపై దాడి-ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్ధంపై కేటీఆర్ మండిపాటు

జనం న్యూస్ :  నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రే కుట్ర చేసి సాక్ష్యాధారాలను…

దేవరపల్లి ఘటనపై సీఎం ఆగ్రహం-92 మంది విద్యార్థులకు అస్వస్థత

జనం న్యూస్ : దేవరపల్లి బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థుల అస్వస్థత ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాలుర వసతిగృహంలో ఏకంగా 92 మంది విద్యార్థులకు వాంతులు,…