జనాభా లెక్కల కోసం రికార్డు స్థాయి నిధులు!

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నేడు కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. 2027 జనాభా లెక్కలకు రూ.11,718 కోట్లు కేటాయింపుకు మంత్రివర్గం…

గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా విశాఖ

పయనించే సూర్యుడు న్యూస్ : వైజాగ్ ఎకనమిక్ రీజియన్‌ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వీఈఆర్ మాస్టర్ ప్లాన్ అజెండాపై సమావేశంలో చర్చించారు.…

రాజకీయాల్లో కవిత సునామి

జనం న్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై, తన భర్తపై అసత్య ఆరోపణలు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. తెలంగాణ…

సొంతూరి ఫలితాల‌పై అనిరుధ్ రెడ్డిని ఎద్దేవా చేస్తున్న జనసేన నెటిజన్లు

జనం న్యూస్: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరులో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపొందింది. అనిరుధ్ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయింది. దీంతో జనసైనికులు…

చింతూరు ఘటనపై ప్రధాని మోదీ విచారం

జనం న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50…

 భారత్ కు షాక్ ఇచ్చిన మెక్సికో

సాక్షి డిజిటల్ న్యూస్: అమెరికాతో సరిహద్దు పంచుకునే దేశం మెక్సికో ఇప్పుడు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల పైన 50 శాతం వరకు టారిఫ్ ప్లాన్స్…

తెలంగాణలో రైతులకు గుడ్‌న్యూస్

సాక్షి డిజిటల్ న్యూస్: డిసెంబర్ 12న మెుక్కజొన్న రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల ఖాతాలో రూ.588…

తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో విచిత్రం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలివిడత సర్పంచ్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో మరణించిన అభ్యర్థి…

డబ్బుతోనే ఎన్నికలను గెలవలేం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలుగుదేశం పార్టీ పార్టీ సిద్దాంతాలను… భావజలాన్ని ప్రతి కార్యకర్త తెలుసుకోవాలని అధినేత సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. మహిళల ఓటు బ్యాంక్ మెజార్టీ…

త్వరలో మోదీ నెతన్యాహు సమావేశం!

పయనించే సూర్యుడు న్యూస్ : భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలోనే భారత పర్యటనకు…