బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు

జనం న్యూస్: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు.సిగ్గు,శరం ఉంటే ఇప్పటికైనా…

ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరిచితే తప్పు

జనం న్యూస్: కన్నతల్లి, జన్మభూమిని ఎన్నటికీ మరువరాదు అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటిస్తూ. కుటుంబ…

మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు ప్రోత్సాహకం

సాక్షి డిజిటల్ న్యూస్ :వరల్డ్ కప్‌లో సత్తాచాటిన శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాలు కురిపించింది.ఆమె ప్రతిభను గుర్తిస్తూ భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. శ్రీ చరణికి రూ.2.50 కోట్ల…

నేను కాంగ్రెస్‌లో చేరలేదు…కావాలనే నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు

సాక్షి డిజిటల్ న్యూస్ : కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఎక్కడా చెప్పలేదని కనీసం సభ్యత్వం కూడా తీసుకోలేదు అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు.తాను బీఆర్ఎస్ సభ్యత్వం…

భారత ఆర్థిక వృద్దిలో మౌలిక సదుపాయాలది కీలక పాత్ర

సాక్షి డిజిటల్ న్యూస్ : భారతదేశ ఆర్థిక వృద్ధిని నడిపించడంలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్…

హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పయనించే సూర్యుడు న్యూస్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకుని, పలు జాతీయ సదస్సుల్లో పాల్గొంటున్నారు. బొల్లారం ప్రాంతంలో…

జాతీయ ఐక్యతపై రాజీ లేదు బంగ్లాదేశ్‌కు భారత్ వార్నింగ్!

పయనించే సూర్యుడు న్యూస్ : పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా వినిపిస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలకు దిగింది. భారత ఈశాన్య రాష్ట్రాలను…

పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం

పయనించే సూర్యుడు న్యూస్ : పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పేశారు. పీపీపీ దవారానే మెరుగ్గా సేవలు…

అంతర్జాతీయంగా భారత్ ఆర్థిక ఎదుగుదలపై వినీత్ జైన్ విశ్లేషణ

జనం న్యూస్‌: ప్రపంచంలో ఆర్థిక శాస్త్రం, భౌగోళిక రాజకీయాలు ఇకపై వేరుగా లేవని. ఆర్థిక అవగాహన, భౌగోళిక రాజకీయ ఆలోచనలను మిళితం చేసే దేశాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయని…

బీజేపీ తెలంగాణ యూనిట్‌లో ఏం జరుగుతోంది?

జనం న్యూస్‌: తెలంగాణ బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.తెలంగాణ బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర…