విద్యపై డిప్యూటీ సీఎం బలమైన స్టేట్‌మెంట్

సాక్షి డిజిటల్ న్యూస్: సామాజిక అసమానతలు రూపుమాపే ఆయుధం విద్య అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నైపుణ్యం, మానవ విలువలు ఉన్న విద్యను…

ఏపీ యువతకు పెద్ద అప్‌డేట్

జనం న్యూస్: వచ్చే ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.ఇప్పటికే 16వేల డీఎస్సీ ఉద్యోగాలు, 6014…

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 75 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్ వరకూ చదువుతున్నారు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.ఈ…

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ

జనం న్యూస్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర…

రెడ్ బుక్‌లో ఇంకా చాలా పేజీలు ఉన్నాయి…

సాక్షి డిజిటల్ న్యూస్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అరెస్ట్ చేస్తామంటే తాము భయపడాలా?…

ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ ఎందుకు కష్టం?

సాక్షి డిజిటల్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ నెలలో కూడా వాయు కాలుష్యంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే వాయు కాలుష్య…

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో వివిధ దళాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు ఉన్నారు.లొంగిపోయిన వారిలో…

ప్రపంచ నాయకత్వంలో మోదీ టాప్

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీకి ఓమన్ అత్యున్నత పురస్కారం Order of Oman లభించింది. గల్ఫ్ దేశాల్లో ఐదు అత్యున్నత అవార్డులు పొందిన…

ఏపీ ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సహకారం కోరిన సీఎం చంద్రబాబు

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీలోని ఫిషింగ్ హార్బర్లకు కేంద్రప్రభుత్వం సాయం చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్, షిప్…

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ-41 మంది మావోయిస్టులు సరెండర్

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో వివిధ దళాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు ఉన్నారు.లొంగిపోయిన వారిలో…