ఒక్కొక్క మెట్టెక్కుతూ బలపడుతున్న రేవంత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ : అనుమానాల మధ్య మొదలైన ప్రయాణం ఇప్పుడు ఆధిపత్యం! రేవంత్ రెడ్డి దాకా అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ…

బీజేపీకి భారీ విరాళాలు-ఒక్క ఏడాదిలోనే రూ.6088 కోట్లు!

పయనించే సూర్యుడు న్యూస్ : రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో మరోసారి బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఈసారి కూడా ఏ పార్టీకి అందనంత ఎత్తులో నిలిచింది.…

ఏపీ నుంచి ఆ ప్రైజ్ గెలిస్తే రూ.100 కోట్లు

సాక్షి డిజిటల్ న్యూస్ : విద్యార్థులను, మేధావులను, సైంటిస్టులు, క్రీడాకారులను ఎంకరేజ్ చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు మించినవారు ఉండరు అని అంతా అంటూ ఉంటారు. అలాంటి…

హిందువులపై దారుణాలకు వ్యతిరేకంగా నిరసన

సాక్షి డిజిటల్ న్యూస్: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో… ఆ దాడులను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిరసనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్…

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే…

డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు

జనం న్యూస్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. తెలంగాణ…

పాస్టర్లకు ఆర్థిక సాయం విడుదలపై సీఎం చంద్రబాబు ప్రకటన

జనం న్యూస్: ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే విలువలను అందించిన ఏసు సందేశమే స్పూర్తి అని తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.క్రైస్తవుల…

ఆస్తి పన్ను బకాయిలకు ఓటీఎస్

జనం న్యూస్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలంగా పేరుకుపోయిన బకాయిలాను వసూలు చేయడంలో భాగంగా…

సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం

సాక్షి డిజిటల్ న్యూస్: అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ అథారిటీ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని దీనికి అనువైన…

జనవరి నుంచి తెలంగాణలో కొత్త వ్యవస్థ

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.…