ఏపీలో తీవ్ర చలి ప్రభావం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల పతనం
జనం న్యూస్: ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.…
జనం న్యూస్: ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.…
జనం న్యూస్: ఈనెల 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన అనంతరం కేసీఆర్ ఈ…
పయనించే సూర్యుడు న్యూస్ : విశాఖపట్నం పోర్టు అథారిటీ 249 రోజుల్లో 60 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు హ్యాండ్లింగ్ చేసి రికార్డు సృష్టించింది. వెసెల్ మేనేజ్మెంట్…
పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బలమైన పోరాటం అవసరమని కేసీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు…
పయనించే సూర్యుడు న్యూస్ : భారతదేశం శతాబ్దాలుగా ఆశ్రయం కోరిన వారిని కాపాడుతూ వస్తోంది. గుజరాత్లో ఒక అడవి కోడి కోసం వందలాది మంది ప్రాణాలు అర్పించారు.…
సాక్షి డిజిటల్ న్యూస్: నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసి.. లక్ష మంది పేదలకు ఇళ్లను అప్పగించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
సాక్షి డిజిటల్ న్యూస్: మెడికల్గా అన్ ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అన్ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని…
జనం న్యూస్: స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటివి కాకుండా మన పురాణాల గురించి పిల్లలకు చెప్పండి. హలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణ పురుషులు…
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి…
జనం న్యూస్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. భారత యంగ్ సెన్సేషనల్ క్రికెటర్…