ఏపీ ఆరోగ్య శాఖకు

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖకు అరుదైన గుర్తింపు దక్కింది. బడిపిల్లల కంటి రక్షణకు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలో…

ముంబై రాజకీయ పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ కూటమి

పయనించే సూర్యుడు న్యూస్ : BMC ఎన్నికల్లో మహాయుతి కూటమి 120 సీట్లు గెలిచి చారిత్రక విజయం సాధించింది. BJP 93, శివసేన (షిండే) 27, ఉద్ధవ్…

మేడారం భక్తులకు శుభవార్త-ఇంటికే అమ్మవారి బంగారం ప్రసాదం!

పయనించే సూర్యుడు న్యూస్ : మేడారం వెళ్లలేని భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది.అమ్మవార్ల బంగారం ప్రసాదం భక్తుల ఇంటి వద్దకే చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ తగు ప్రణాళికలు…

తిరుపతి జిల్లాలో APFIRST రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం

జనం న్యూస్: తిరుపతి జిల్లాకు మహర్దశ కలిగింది. తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపింది. APFIRST పేరుతో అతిపెద్ద రీసెర్చ్…

బీజేపీ నూతన అధ్యక్షుడి ఎన్నికపై అధికారిక ప్రకటన తేదీ ఖరారు

జనం న్యూస్: బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్నికకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. జనవరి 20వ తేదీన బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా వెల్లడించనున్నారు. బీజేపీ…

మాజీ మంత్రి జోగు రామన్నకు హౌస్ అరెస్ట్

జనం న్యూస్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జోగు రామన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ…

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సాక్షి డిజిటల్ న్యూస్: వైద్య‌, ఆరోగ్య సేవ‌లను ప్ర‌జ‌ల‌కు మ‌రింత విస్తృత స్థాయిలో అందించ‌డానికి పీపీపీ విధానాన్ని అవ‌లంబించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి సూచించింది.వైద్యసేవల డిమాండ్,…

మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు

సాక్షి డిజిటల్ న్యూస్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈనెల 28 నుంచి 31వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ములుగు…

114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత్ ఆలోచన

సాక్షి డిజిటల్ న్యూస్ : భారతదేశ రక్షణ రంగం శక్తిని బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఫ్రాన్స్ నుంచి పెద్ద సంఖ్యలో రఫేల్…

సర్పంచులకు నిధుల విడుదలపై అధికారిక ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ నిర్ణయం తీసుకోగా, ఆర్థిక శాఖ వెంటనే చర్యలు చేపట్టి…