తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

సాక్షి డిజిటల్ న్యూస్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి…

ET Now GBS 2026లో ప్రధాని మోదీ

సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం కొత్త ఇంజిన్‌గా ఉద్భవిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌…

మేడారం జాతరలో స్వయం సహాయక సంఘాల ఆర్థిక ప్రగతి

జనం న్యూస్; మేడారం మహాజాతరలో మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ ఆదాయం సమకూరింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు వారం రోజుల్లోనే రూ. 3 కోట్లకుపైగా…

డిప్యూటీ సీఎం విక్రమార్క నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి విజయం

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఖమ్మం మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.…

వైసీపీ వద్ద అంశాలు లేవని లోకేశ్ ఆరోపణ

జనం న్యూస్: ‘ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం. 40 శాతం పాఠశాలలు 2 స్టార్ కంటే తక్కువగా ఉన్నాయి’అని ఐటీ,విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా…

రూ.3.60 లక్షల కోట్ల రఫెల్ డీల్‌కు గ్రీన్ సిగ్నల్

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌పై ఆధిపత్యం చెలాయించడంతో ఫ్రాన్స్ నుంచి కొనుగోలుచేసిర రఫేల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఈ…

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద 500 ఎకరాలు సిద్ధం

సాక్షి డిజిటల్ న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి గురువారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా కలిశారు. ఈ సందర్బంగా ఆయనకు పలు…

దేశ భద్రతకు మరింత శక్తి-114 రాఫెల్‌లతో భారత్ బలోపేతం

జనం న్యూస్ :  కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని DAC 114 రాఫెల్, 6 బోయింగ్ P-8I విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఫ్రెంచ్…