ఆంధ్రప్రదేశ్‌లో రేర్ ఎర్త్ మైనింగ్ ప్రారంభం..

సాక్షి డిజిటల్ న్యూస్ : ఖనిజ వనరులు ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్…

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండి చేయి

సాక్షి డిజిటల్ న్యూస్ : కేంద్ర బడ్జెట్‌ 2026-27పై తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు…

పాక్‌కు వణుకే!, చరిత్రలో రికార్డు స్థాయిలో రక్షణ రంగ బడ్జెట్

సాక్షి డిజిటల్ న్యూస్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రోజున లోక్‌సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి…

డిఫెన్స్ రంగంలో భారీ ముందడుగు

సాక్షి డిజిటల్ న్యూస్ : శత్రుదేశాలకు వెన్నులో వణుకు పుట్టించేలా భారత్.. తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రష్యాతో ఎప్పటి నుంచో కొనసాగుతున్న…

ఒప్పందాల అమలుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి

సాక్షి డిజిటల్ న్యూస్: కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.7,684 కోట్ల పెట్టుబడితో 21 పరిశ్రమల ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆరుకొత్త పారిశ్రామిక యూనిట్ల…

సాక్షి డిజిటల్ న్యూస్ జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో నిందితులపై FIR నమోదు చేసిన పోలీసులు

సాక్షి డిజిటల్ న్యూస్:మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన ప్రకాశం జిల్లా & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్, జర్నలిస్ట్ “షేక్ మక్బూల్ బాష”పై ఈ నెల…

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్!

సాక్షి డిజిటల్ న్యూస్ : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షులు అజిత్ పవార్ బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన సంగతి…

పరవాడ పారిశ్రామికవాడలో క్యాన్సర్ కలకలం…

సాక్షి డిజిటల్ న్యూస్: కాలుష్యాన్ని నివారించలేం… నియంత్రించవచ్చు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే…

తెలంగాణ ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం

సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందించబోతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కామన్ స్కూల్ ఉంటేనే సమాజం…

యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం కోర్టు స్టే

సాక్షి డిజిటల్ న్యూస్ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల నోటిఫై చేసిన ‘ఈక్విటీ రెగ్యులేషన్స్’ అమలుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. యూనివర్సిటీ గ్రాంట్స్…