అమెరికాకు అజిత్ దోవల్ స్ట్రాంగ్ కౌంటర్

సాక్షి డిజిటల్ న్యూస్: అమెరికా- భారత్‌ల మధ్య ఇటీవల వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఏడాదిపాటు ఈ డీల్‌పై ఇరు దేశాలూ చర్చించాయి. అయితే, ఈ క్రమంలో భారత్‌ను…

అసంఘటిత కార్మికులకు మళ్లీ భరోసా

సాక్షి డిజిటల్ న్యూస్ : అసంఘటిత కార్మికులకు సంక్షేమ పథకాల పునరుద్ధరించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రసూతికి రూ.20 వేలు, వివాహానికి రూ.40 వేలు, సహజ…

ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు… మా ప్రభుత్వం వచ్చాక ఎవరినీ వదలం

సాక్షి డిజిటల్ న్యూస్: రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎల్లకాలం…

లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్

సాక్షి డిజిటల్ న్యూస్ : విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటపట్టింది. 2024 సెప్టెంబర్ లో ఎదుర్కొన్న రూ.486 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కి 2026 జనవరిలో…

ఏలూరులో కోకో సిటీ, లంబసింగిలో కుంకుమ పువ్వు సాగు

సాక్షి డిజిటల్ న్యూస్ : దేశంలోనే అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో 50…

మున్సిపల్ ఎన్నికలవగానే ఇంటి పన్ను పెంచుతారు

సాక్షి డిజిటల్ న్యూస్: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు…

భారత్–అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం

సాక్షి డిజిటల్ న్యూస్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌కు గుడ్ న్యూస్ తెలిపారు.భారతీయ ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి…

తెలంగాణ జాతిపిత అని వాళ్లకే వాళ్లకు వాళ్లే టైటిల్ ఇచ్చేసుకుంటున్నారు

సాక్షి డిజిటల్ న్యూస్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో కేసీఆర్‌ను ఆ పార్టీ…

బంగ్లాదేశ్‌‌కు షాకిచ్చిన కేంద్రం.

సాక్షి డిజిటల్ న్యూస్ : భారత్ ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానంలో భాగంగా పలు పొరుగు దేశాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. అత్యధికంగా భూటాన్‌కు రూ.2,250 కోట్ల మేర…

ఇళ్లలోకి వస్తాం, నరికేస్తాం అన్నందుకే ఈ దాడులు

సాక్షి డిజిటల్ న్యూస్: రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసింది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. సిట్ నివేదికలో…