విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుసా…?

సాక్షి డిజిటల్ న్యూస్: విశాఖపట్నం ప్రస్తుతం ఐటీ హబ్ అయ్యేందుకు కూడా సిద్ధం అవుతుంది. విశాఖపట్నం కేంద్రంగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ డేటా సెంటర్ ప్రారంభించేందుకు…

పల్లె పండుగ 2.0కి రూ.6,787 కోట్ల భారీ బడ్జెట్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘‘పల్లె పండుగ 2.0’’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.…

సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ను ప్రారంభించిన మోదీ

సాక్షి డిజిటల్ న్యూస్: హైదరాబాద్‌‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రీయల్ పార్క్ – ఎస్‌ఈజెడ్‌లో ఏర్పాటు చేసిన సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) కేంద్రాన్ని…

కేంద్ర క్యాబినెట్ కీలక మీటింగ్

సాక్షి డిజిటల్ న్యూస్ : కేంద్ర క్యాబినెట్ దేశ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూపురేఖలను మార్చే దిశగా వరుసగా నాలుగు కీలక నిర్ణయాలను తీసుకుంది. మొత్తం రూ. 19,919 కోట్ల…

అయోధ్యలో ధర్మధ్వజాన్ని ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోడీ

సాక్షి డిజిటల్ న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన రామాలయంలో మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా సాగింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని…

జీహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం.

సాక్షి డిజిటల్ న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణకు…

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మార్కాపురం, మదనపల్లె, పోలవరం…

భారతీయ సినీ చరిత్రలో ఒక శకం ముగిసింది

సాక్షి డిజిటల్ న్యూస్: ధర్మేంద్ర మృతి భారతీయ సినిమాకు తీరని లోటు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. హేమా మాలిని, అమితాబ్…

కొడంగల్‌ అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. అలాగే 2034 నాటికి దేశంలోనే ఒక…

పవిత్ర నమ్మకాన్ని వారు విచ్ఛిన్నం చేశారు..పవన్ కల్యాణ్

సాక్షి డిజిటల్ న్యూస్: తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న…