ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ-5.2ను అందుబాటులోకి తెస్తుందా?

సాక్షి డిజిటల్ న్యూస్: OpenAI సంస్థ చాట్‌జీపీటీ కొత్త ఏఐ మోడల్ GPT-5.2 అందుబాటులోకి తేనుందని,డిసెంబర్ 9 నాటికి ప్రకటన రావచ్చని పలు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. OpenAI సంస్థ…

ఆడబిడ్డ పుడితే రూ. 10,000

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణలో పంచాయితీ ఎన్నికల పోరు కొనసాగుతుంది. అయితే ఎన్నికల బరిలో నిలిచిన కొందరు సర్పంచ్ అభ్యర్థులు ఇస్తున్న హామీలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా…

ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు: డల్లాస్‌లో ఏపీ మంత్రి లోకేష్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనలో తనకు ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను అక్కడివారితో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్…

దేశీయ విమాన టికెట్లపై కేంద్రం పరిమితి

సాక్షి డిజిటల్ న్యూస్: దేశీయ విమాన టికెట్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం పరిమితిని విధించింది. విమాన టికెట్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…

సీఎం చంద్రబాబు చేతిలో ఎమ్మెల్యేల జాతకాలు

సాక్షి డిజిటల్ న్యూస్: ఎమ్మెల్యేల పనితీరుపై తాను సర్వే చేయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలుగు, ఐదు మార్గాల ద్వారా సర్వేలు చేయించుకుంటున్నామని గతంతో పోలిస్తే…

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌-2025

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ…

పుతిన్‌కు భగవద్గీత బహూకరించిన ప్రధాని మోదీ

సాక్షి డిజిటల్ న్యూస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తన సంభాషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు.భారత పర్యటనలో ఉన్న పుతిన్‌కు ప్రధాని…

అప్పటిలోగా వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని, ఎవరితోనైనా కొట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీనైనా ఢీ కొడుతానని… రాష్ట్రానికి నిధులు తీసుకొస్తానని……

హైదరాబాద్ సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రత్యక్ష ఉదాహరణ

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047’కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు.…

ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైపస్ వ్యాధి

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్క్రబ్ టైపస్ వ్యాధి వణికిస్తుంది. ఈ వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఏపీ…