హైదరాబాద్‌కు మెగా ప్లాన్

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రోడ్ల నిర్మాణం కోసం రూ. లక్ష కోట్లు…

జీ20 వేదికపై మోదీ కీలక సూచనలు

సాక్షి డిజిటల్ న్యూస్: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ… ప్రపంచ అభివృద్ధి వ్యూహాలను పునఃపరిశీలించాలని పిలుపునిచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర…

సత్యసాయి బాబా విద్యా సిద్ధాంతంపై రాధాకృష్ణన్ ప్రశంసలు

సాక్షి డిజిటల్ న్యూస్: సేవను ఒక బాధ్యతగా కాకుండా, జీవిత విధానంగా చూసే విద్యా వ్యవస్థను సృష్టించారని పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబాఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్…

20 ఏళ్ల పాలనలో తొలిసారి బీజేపీకి కీలక శాఖ అప్పగింత!

సాక్షి డిజిటల్ న్యూస్: బిహార్‌లో ఎన్డీయే ఘన విజయం సాధించడంతో నితీష్ కుమార్ పదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, దాదాపు 20 ఏళ్లుగా తన వద్దే…

హౌసింగ్ ఫర్ ఆల్ స్కీంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

సాక్షి డిజిటల్ న్యూస్: హౌసింగ్ ఫర్ ఆల్ స్కీంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మించాలన్నదే లక్ష్యంగా…

హైదరాబాద్‌లో జాతీయ కళా వేడుకకు రాష్ట్రపతి ముర్ము హాజరు

సాక్షి డిజిటల్ న్యూస్: హైదరాబాద్‌‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘‘భారతీయ కళా మహోత్సవం’’ సెకండ్‌ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. హైదరాబాద్‌‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో…

ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ సెంటర్ ఏర్పాటు ప్రకటించిన సీఎం రేవంత్!

సాక్షి డిజిటల్ న్యూస్: హైదరాబాద్, తెలంగాణ ఇప్పటికే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. ప్రపంచ దేశాలు పెట్టుబడుల కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా చైనా +1 దేశాల కోసం అన్వేషణలో…

‘Hi’ అంటే చాలు! రైతు ఇంటికే ధాన్యం కొనుగోలు సిబ్బంది

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ధాన్యంకొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘రైతు Hi…

ఏఐ ప్రభావంపై ఎలాన్ మస్క్ స్పందన

సాక్షి డిజిటల్ న్యూస్: ఏఐ వలన భవిష్యత్తులో డబ్బు అనేది అసంబద్దంగా , ఉద్యోగం ఆప్షనల్‌గా మారనుందని ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్…

భారత్ నా తల్లి ప్రాణాలు కాపాడింది

సాక్షి డిజిటల్ న్యూస్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడిన నేపథ్యంలో, ఆమె కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వల్లే తన తల్లి ప్రాణాలతో…