నక్సలిజం విషపూరిత పాము లాంటిది
సాక్షి డిజిటల్ న్యూస్ : నక్సలిజం విషపూరిత పాము లాంటిదని, దానిని పెంచి పోషించడం అంటే మన ప్రాణాలకు హాని కలిగించుకోవడమే అని కేంద్రహోం శాఖ మంత్రి…
సాక్షి డిజిటల్ న్యూస్ : నక్సలిజం విషపూరిత పాము లాంటిదని, దానిని పెంచి పోషించడం అంటే మన ప్రాణాలకు హాని కలిగించుకోవడమే అని కేంద్రహోం శాఖ మంత్రి…
సాక్షి డిజిటల్ న్యూస్: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఏపీ కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న…
సాక్షి డిజిటల్ న్యూస్ సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది.సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే…
సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పాలనలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి…
సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం (డిసెంబర్ 12) రోజున సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్…
సాక్షి డిజిటల్ న్యూస్ తెలంగాణలో బీఆర్ఎస్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని…
సాక్షి డిజిటల్ న్యూస్ వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వీఈఆర్ మాస్టర్ ప్లాన్ అజెండాపై సమావేశంలో చర్చించారు. విశాఖ…
సాక్షి డిజిటల్ న్యూస్: అమెరికాతో సరిహద్దు పంచుకునే దేశం మెక్సికో ఇప్పుడు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల పైన 50 శాతం వరకు టారిఫ్ ప్లాన్స్…
సాక్షి డిజిటల్ న్యూస్: డిసెంబర్ 12న మెుక్కజొన్న రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల ఖాతాలో రూ.588…
సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలివిడత సర్పంచ్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో మరణించిన అభ్యర్థి…