పుతిన్‌కు భగవద్గీత బహూకరించిన ప్రధాని మోదీ

సాక్షి డిజిటల్ న్యూస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తన సంభాషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు.భారత పర్యటనలో ఉన్న పుతిన్‌కు ప్రధాని…

అప్పటిలోగా వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని, ఎవరితోనైనా కొట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీనైనా ఢీ కొడుతానని… రాష్ట్రానికి నిధులు తీసుకొస్తానని……

హైదరాబాద్ సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రత్యక్ష ఉదాహరణ

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047’కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు.…

ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైపస్ వ్యాధి

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్క్రబ్ టైపస్ వ్యాధి వణికిస్తుంది. ఈ వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఏపీ…

రెండేళ్లలో ఒక గంట కూడా సెలవు తీసుకోలేదు

సాక్షి డిజిటల్ న్యూస్: రెండేళ్ల ప్రజాపాలనపై తెలంగాణ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో గంట కూడా తాను సెలవు తీసుకోలేదు అని చెప్పుకొచ్చారు. ‘ప్రజలకు మంచి…

ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్

సాక్షి డిజిటల్ న్యూస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ​​​​అనంతరం పుతిన్, మోదీలు ఒకే కారులో ఎక్కి…

దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

సాక్షి డిజిటల్ న్యూస్: ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి…పూర్తిగా ఆదుకుంటా.మీకు అండగా ఉంటా…మీకు మీరు ఏమీ చేయలేమని అనుకోవద్దు. మీకు అండగా ఉంటా’అని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.అంతర్జాతీయ…

సేవా తీర్థ్ : ప్రధానమంత్రి కార్యాలయం ఇకపై అక్కడే

సాక్షి డిజిటల్ న్యూస్: భారత ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించి భారీ మార్పు చోటుచేసుకోనుంది. భారత ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించి భారీ మార్పు చోటుచేసుకోనుంది. దశాబ్దాల నాటి సౌత్…

తెలంగాణ రాజ్‌భవన్‌… ఇకపై లోక్‌ భవన్‌

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా…

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్స్ చర్చకు దారి

సాక్షి డిజిటల్ న్యూస్: గోదావరి జిల్లాలలో కొబ్బరి చెట్లకు…గోదావరి జిల్లాలకు తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.…