ఏపీలో స్క్రబ్ టైఫస్ డేంజర్ బెల్స్

సాక్షి డిజిటల్ న్యూస్: అపరిశుభ్రతే అసలు జబ్బు అని ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం పెంచాలి అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి…

అందువల్ల రూ. 76,195 కోట్ల ఆదాయం కోల్పోయాం

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర…

తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ: గ్లోబల్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.చైనాలోని…

వందేమాతరం బ్రిటీషర్లకు సింహస్వప్నం

సాక్షి డిజిటల్ న్యూస్ : వందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసం జపించిన మంత్రం కాదని భరత మాతను వలసవాద అవశేషాల నుంచి విముక్తి చేయడానికి రూపొందించిన…

ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ-5.2ను అందుబాటులోకి తెస్తుందా?

సాక్షి డిజిటల్ న్యూస్: OpenAI సంస్థ చాట్‌జీపీటీ కొత్త ఏఐ మోడల్ GPT-5.2 అందుబాటులోకి తేనుందని,డిసెంబర్ 9 నాటికి ప్రకటన రావచ్చని పలు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. OpenAI సంస్థ…

ఆడబిడ్డ పుడితే రూ. 10,000

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణలో పంచాయితీ ఎన్నికల పోరు కొనసాగుతుంది. అయితే ఎన్నికల బరిలో నిలిచిన కొందరు సర్పంచ్ అభ్యర్థులు ఇస్తున్న హామీలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా…

ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు: డల్లాస్‌లో ఏపీ మంత్రి లోకేష్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనలో తనకు ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను అక్కడివారితో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్…

దేశీయ విమాన టికెట్లపై కేంద్రం పరిమితి

సాక్షి డిజిటల్ న్యూస్: దేశీయ విమాన టికెట్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం పరిమితిని విధించింది. విమాన టికెట్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…

సీఎం చంద్రబాబు చేతిలో ఎమ్మెల్యేల జాతకాలు

సాక్షి డిజిటల్ న్యూస్: ఎమ్మెల్యేల పనితీరుపై తాను సర్వే చేయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలుగు, ఐదు మార్గాల ద్వారా సర్వేలు చేయించుకుంటున్నామని గతంతో పోలిస్తే…

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌-2025

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ…