సంక్రాంతికి అదనపు రైళ్లు

సాక్షి డిజిటల్ న్యూస్ సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది.సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే…

విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పాలనలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి…

2027లో జనాభా లెక్కలు

సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం (డిసెంబర్ 12) రోజున సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్…

బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయం

సాక్షి డిజిటల్ న్యూస్ తెలంగాణలో బీఆర్ఎస్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని…

గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా విశాఖ రీజియన్

సాక్షి డిజిటల్ న్యూస్ వైజాగ్ ఎకనమిక్ రీజియన్‌ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వీఈఆర్ మాస్టర్ ప్లాన్ అజెండాపై సమావేశంలో చర్చించారు. విశాఖ…

 భారత్ కు షాక్ ఇచ్చిన మెక్సికో

సాక్షి డిజిటల్ న్యూస్: అమెరికాతో సరిహద్దు పంచుకునే దేశం మెక్సికో ఇప్పుడు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల పైన 50 శాతం వరకు టారిఫ్ ప్లాన్స్…

తెలంగాణలో రైతులకు గుడ్‌న్యూస్

సాక్షి డిజిటల్ న్యూస్: డిసెంబర్ 12న మెుక్కజొన్న రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల ఖాతాలో రూ.588…

తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో విచిత్రం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలివిడత సర్పంచ్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో మరణించిన అభ్యర్థి…

డబ్బుతోనే ఎన్నికలను గెలవలేం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలుగుదేశం పార్టీ పార్టీ సిద్దాంతాలను… భావజలాన్ని ప్రతి కార్యకర్త తెలుసుకోవాలని అధినేత సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. మహిళల ఓటు బ్యాంక్ మెజార్టీ…

సూడో సెక్యులరిజం పేరుతో న్యాయవ్యవస్థను బెదిరిస్తారా?

సాక్షి డిజిటల్ న్యూస్: ఇండి కూటమిలోని పార్టీలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూడో సెక్యులరిజం పేరుతో న్యాయవ్యవస్థను…