శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద 500 ఎకరాలు సిద్ధం

సాక్షి డిజిటల్ న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి గురువారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా కలిశారు. ఈ సందర్బంగా ఆయనకు పలు…

కూటమి ధర్మమే ప్రధానము… మరో 15 ఏళ్లు కలిసే సాగుదాం

సాక్షి డిజిటల్ న్యూస్ :ఐక్యంగా…బలంగా మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలి.ప్రతి ఒక్కరూ కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలి అని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం…

జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్

సాక్షి డిజిటల్ న్యూస్ : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ ‌అయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి…

జనగణమన కంటే ముందు వందేమాతరం ఆలపించాలి

సాక్షి డిజిటల్ న్యూస్ :జాతీయ గేయం వందేమాతరం విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన కంటే…

మరో షాక్ ఇవ్వబోతున్న ట్రంప్

సాక్షి డిజిటల్ న్యూస్ : ఐటీ నిపుణులు అమెరికా డ్రీమ్ క్రమంగా కరుగుతోంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ వీసా ప్రక్రియను కఠినతరం చేశారు. అక్రమ వలసలను నిరోధించడానికి…

ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల

సాక్షి డిజిటల్ న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్…

తెలంగాణలో రేపే మున్సిపల్ ఎన్నికలు: పోలింగ్‌కు సర్వం సిద్ధం

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణలో 123 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనున్నాయి. మొత్తం 2,996 వార్డులకు 12,930 అభ్యర్థులు బరిలో ఉన్నారు.…

మంచి నాయకుడు కావాలంటే ఏం చేయాలి?

సాక్షి డిజిటల్ న్యూస్: ప్రధాని మోదీ పరీక్షా పే చర్చలో భాగంగా పలువురు విద్యార్థులతో సంభాషించారు. ఈ సందర్బంగా విద్యార్థులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు మోదీ సమాధానమిచ్చారు.…

సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో…

ఈనెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం…