2028 ఎన్నికల్లో పోటీ చేస్తాం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటించారు. 2028 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. సామాజిక తెలంగాణయే తన…

వైసీపీ హయాంలో రాజధాని పేరు చెప్పుకోలేని దుస్థితి

సాక్షి డిజిటల్ న్యూస్: శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను ఏడాది పాటు అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వచ్చే ఏడాది డిసెంబర్ 15న…

ఏపీలో 21న పల్స్ పోలియో

ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారుల తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్… రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో నిర్వహించనున్నట్టుగా వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారుల…

ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం ఉందని చాటి చెప్పాం.

సాక్షి డిజిటల్ న్యూస్: ద గోట్‌ ఇండియా టూర్‌లో భాగంగా ఫుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ శనివారం హైదరాబాద్‌‌లో పర్యటించారు. మెస్సీ పర్యటనకు సంబంధించి తెలంగాణ…

నక్సలిజం విషపూరిత పాము లాంటిది

సాక్షి డిజిటల్ న్యూస్ : నక్సలిజం విషపూరిత పాము లాంటిదని, దానిని పెంచి పోషించడం అంటే మన ప్రాణాలకు హాని కలిగించుకోవడమే అని కేంద్రహోం శాఖ మంత్రి…

నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా విశాఖ

సాక్షి డిజిటల్ న్యూస్: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఏపీ కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న…

సంక్రాంతికి అదనపు రైళ్లు

సాక్షి డిజిటల్ న్యూస్ సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది.సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే…

విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పాలనలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి…

2027లో జనాభా లెక్కలు

సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం (డిసెంబర్ 12) రోజున సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్…

బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయం

సాక్షి డిజిటల్ న్యూస్ తెలంగాణలో బీఆర్ఎస్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని…