బిల్ గేట్స్ అమరావతిలో అడుగుపెడుతున్నారు

సాక్షి డిజిటల్ న్యూస్ : బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బీఎన్‌పీ చీఫ్ తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్…

ప్రతి తండాలో స్కూల్, పంచాయితీ భవనం.

సాక్షి డిజిటల్ న్యూస్ : నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నల్లమల…

రష్యా చమురు కొనొద్దని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చిందా

సాక్షి డిజిటల్ న్యూస్ : రష్యా చమురు దిగుమతులపై కేంద్రమంత్రి జైశంకర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు ఏది సరైంది అనిపిస్తుందో అదే చేస్తుందని స్పష్టం…

ప్రధాని మోదీకి అధికారిక ఆహ్వానం

సాక్షి డిజిటల్ న్యూస్ : బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించగా తారిక్ రెహ్మాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బంగ్లాదేశ్…

మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు

సాక్షి డిజిటల్ న్యూస్ : మున్సిపల్ చైర్మన్,మేయర్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను విడుదల…

AP బడ్జెట్ 2026-27లో సంచలన ప్రకటన

సాక్షి డిజిటల్ న్యూస్ : ఏపీలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, పేద పశుపోషకులకు 50,000గోకులాలను నిర్మించాలని వ్యవసాయ బడ్జెట్‌‌లో పొందుపరిచారు.ఈ గోకులాలను నూరు శాతం రాయితీపై…

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

సాక్షి డిజిటల్ న్యూస్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి…

ET Now GBS 2026లో ప్రధాని మోదీ

సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం కొత్త ఇంజిన్‌గా ఉద్భవిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌…

రూ.3.60 లక్షల కోట్ల రఫెల్ డీల్‌కు గ్రీన్ సిగ్నల్

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌పై ఆధిపత్యం చెలాయించడంతో ఫ్రాన్స్ నుంచి కొనుగోలుచేసిర రఫేల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఈ…