జనవరి 26న దాడుల కుట్ర: పంజాబ్ గ్యాంగ్‌స్టర్లు–పాక్ ఉగ్రసంస్థల పాత్ర

పయనించే సూర్యుడు న్యూస్ : రిపబ్లిక్ డే రోజున భారత్‌లో దాడులకు పాకిస్తాన్ కుట్రలు చేస్తోంది. పాక్ ఉగ్ర సంస్థలు, పంజాబ్ గ్యాంగ్‌స్టర్లు కలిసి దేశంలో విధ్వంసం…

దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వ్యక్తిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చాలా ఆశాదిని అని చెప్పుకొచ్చారు.…

అభివృద్ధి అందరికీ కావాలి

పయనించే సూర్యుడు న్యూస్ : ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలి.ఓ తరం అభివృద్ధి చెందేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి ‘లోకల్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎంఎస్ఎంఈలకు…

అతి పిన్న వయసులో బీజేపీ జాతీయ పగ్గాలు చేపట్టిన నూతన నాయకుడు

పయనించే సూర్యుడు న్యూస్ :  భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ…

దావోస్‌లో సీఎం రేవంత్ తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే దిశగా కీలక అడుగులు

పయనించే సూర్యుడు న్యూస్ : WEF-2026 దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి బృందం గూగుల్, యూనిలీవర్, ఫిలిప్స్, UAE, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా సంస్థలతో కీలక ఒప్పందాలు…

మిథున్ రెడ్డికి ఈడీ సమన్లు

పయనించే సూర్యుడు న్యూస్ : లిక్కర్ స్కామ్‌ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు…

భారత్‌కు యూఏఈ అధ్యక్షుడు అల్‌ నహ్యాన్‌ పర్యటన

పయనించే సూర్యుడు న్యూస్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌‌ భారత పర్యటనకు విచ్చేశారు. ఆయనకు ఢిల్లీలోని…

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు: కాంగ్రెస్ దూకుడు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌‌లకు…

ఖమ్మంలో సీఎం రేవంత్

పయనించే సూర్యుడు న్యూస్ : పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. JNTUH, ఆసుపత్రి, మార్కెట్ యార్డ్, నర్సింగ్…

ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు తప్పకుండా సాధిస్తాం

పయనించే సూర్యుడు న్యూస్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.…