రాయలసీమ రైతులకు భారీ వరం

పయనించే సూర్యుడు న్యూస్: రాయలసీమలోని రైతాంగానికి సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ తెలిపారు. రూ.40వేల కోట్ల వ్యయంతో రైతుల అభివృద్ధికి కార్యచరణ ప్రకటించినట్లు తెలిపారు. పూర్వోదయ నిధులతో…

ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ప్రక్రియ వేగవంతం

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో పాలనను కుటుంబ స్థాయికి బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ…

భారత్‌కు అఫ్ఘానిస్తాన్‌ 5 ఏళ్ల పాటు పన్ను మినహాయింపులు

పయనించే సూర్యుడు న్యూస్ : భారత్‌తో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అఫ్ఘానిస్తాన్ ప్రకటించింది. తమ దేశంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించే భారతీయ…

కొడంగల్ అభివృద్ధి కోసం రూ.103 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. అలాగే 2034 నాటికి దేశంలోనే…

అమరావతి అభివృద్ధికి నూతన వెలుగు

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో మరో కీలక ఘట్టం ఆశిష్కృతం కానుంది. రాజధాని నగరంలో ఒకేసారి 12 బ్యాంకు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.…

సత్యసాయి సందేశం ప్రపంచానికే ఆదర్శం: ఉపరాష్ట్రపతి

పయనించే సూర్యుడు న్యూస్ : పుట్టపర్తి శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సత్యసాయి సేవా మార్గాన్ని ప్రశంసించారు. NACINలో సివిల్ సర్వీసెస్ పాత్రను వివరించారు.…

పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణపై 26 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్

పయనించే సూర్యుడు న్యూస్ : ఈ వారం ప్రారంభంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య కూడా ఇలాంటి డిమాండ్లతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక మెమోరాండం…

ఏపీలో 11 కార్పొరేషన్‌లకు కొత్త నేతలు

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మరో 11 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి…

నవంబర్ 25న తెలంగాణ కేబినెట్

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (నవంబర్ 25) రోజున జరగనుంది. తెలంగాణ సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్‌లో సీఎం…

బీజేపీ బెంగాల్ ఇన్‌చార్జ్‌గా తెలుగు నేత మధుకర్ నియామకం

పయనించే సూర్యుడు : వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ఇప్ప‌టి నుంచి క‌మ‌ల ద‌ళం ఉవ్విళ్లూరుతోంది. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది.ఇప్పటికే బీజేపీ ఇన్‌చార్జిలను రంగంలోకి…