ఏపీకి తరలివచ్చిన ఫార్మా కంపెనీకి భూకేటాయింపులు

పయనించే సూర్యుడు న్యూస్ : రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. పలు కంపెనీలకు భారీ మొత్తంలో భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విరూపాక్ష…

సిడ్నీ బీచ్ ఉగ్రదాడిపై తీవ్ర ఖండన-ఉగ్రవాదానికి చోటు లేదు

పయనించే సూర్యుడు న్యూస్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌లో జరిగిన “భయానక ఉగ్రదాడిని” ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తీవ్రంగా ఖండించారు. యూదుల పండుగ హనుక్కా…

ఉత్తరాంధ్ర కీలక ప్రాజెక్టులపై చంద్రబాబు ఏరియల్ సర్వే

పయనించే సూర్యుడు న్యూస్ : చంద్రబాబు నాయుడు విశాఖ ఎకనామిక్ రీజియన్ లోని ఐటీ హబ్, జీసీసీ, టూరిజం హబ్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఏవియేషన్…

21 వేల కోట్లతో 105 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి ప్రణాళిక

పయనించే సూర్యుడు న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ…

బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిపై కసరత్తు- బీజేపీ జాతీయ అధ్యక్షుడి కుర్చీ ఎవరిది?

పయనించే సూర్యుడు న్యూస్ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు నామినేషన్లకు ముహూర్తం ఖరారు అయ్యిందని తెలుస్తోంది.…

రాజకీయ వర్గాల్లో ఆసక్తి!

పయనించే సూర్యుడు న్యూస్ : అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌కు చేరుకుని సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, ఇండియా కూటమి ప్రభావం,…

జనాభా లెక్కల కోసం రికార్డు స్థాయి నిధులు!

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నేడు కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. 2027 జనాభా లెక్కలకు రూ.11,718 కోట్లు కేటాయింపుకు మంత్రివర్గం…

గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా విశాఖ

పయనించే సూర్యుడు న్యూస్ : వైజాగ్ ఎకనమిక్ రీజియన్‌ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వీఈఆర్ మాస్టర్ ప్లాన్ అజెండాపై సమావేశంలో చర్చించారు.…

త్వరలో మోదీ నెతన్యాహు సమావేశం!

పయనించే సూర్యుడు న్యూస్ : భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలోనే భారత పర్యటనకు…

మూడో విడతలో 394 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. కాగా, మొత్తం 12,723 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు…