త్వరలో మోదీ నెతన్యాహు సమావేశం!

పయనించే సూర్యుడు న్యూస్ : భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలోనే భారత పర్యటనకు…

మూడో విడతలో 394 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. కాగా, మొత్తం 12,723 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు…

మనం చేసే మంచి పనులే విజయానికి దారి చూపుతాయి

పయనించే సూర్యుడు న్యూస్ : తెలుగుదేశం పార్టీ పార్టీ సిద్దాంతాలను భావజలాన్ని ప్రతి కార్యకర్త తెలుసుకోవాలని అధినేత సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. మహిళల ఓటు బ్యాంక్…

ఓయూ సమస్యలపై చర్య

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1000 కోట్ల నిధులను విడుదల చేశారు. విద్యార్థుల మీద అభిమానంతోనే తాను ఇక్కడికి…

పార్లమెంట్ కదిలించిన మాటల యుద్ధం

పయనించే సూర్యుడు న్యూస్ : రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల్లో ఓటు దొంగతనం ఆరోపణలకు అమిత్ షా పార్లమెంట్‌లో తీవ్రంగా స్పందించి, SIR వ్యవస్థను సమర్థించారు. రాజకీయ…

సూడో సెక్యులరిజంపై పవన్ కల్యాణ్ సీరియస్!

పయనించే సూర్యుడు న్యూస్ : ఇండి కూటమిలోని పార్టీలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూడో సెక్యులరిజం పేరుతో…

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి వేగం అందుకుంటోంది

పయనించే సూర్యుడు న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా డజన్ల కొద్దీ సమావేశాలు, చర్చలు నిర్వహిస్తూ, కొత్త ప్రాజెక్టులకు ఆహ్వానం పలికారు. ఆయన సమక్షంలో ఒక్క…

ఏపీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఫార్మా సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫార్మా కంపెనీలు…

ఓట్ల చోరీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్రంలోని మోదీ సర్కార్ ఓట్ చోరీకి పాల్పడుతుందని ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ తాజాగా ఇదే అంశంపై మంగళవారం (డిసెంబర్‌ 9)…

వందేమాతరంపై ప్రధాని మోదీ ప్రసంగం

పయనించే సూర్యుడు న్యూస్ :  లోక్‌సభలో వందేమాతరంపై జరుగుతున్న చారిత్రక చర్చను ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం పూర్తి చేసిన చారిత్రక…