జాతీయ ఐక్యతపై రాజీ లేదు బంగ్లాదేశ్‌కు భారత్ వార్నింగ్!

పయనించే సూర్యుడు న్యూస్ : పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా వినిపిస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలకు దిగింది. భారత ఈశాన్య రాష్ట్రాలను…

పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం

పయనించే సూర్యుడు న్యూస్ : పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పేశారు. పీపీపీ దవారానే మెరుగ్గా సేవలు…

తెలంగాణలో తొలి లిథియం రిఫైనరీ ఏర్పాటు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సింగరేణి, ఆల్ట్‌మిన్ సంస్థలు కలిసి దేశంలోనే తొలి లిథియం రిఫైనరీని ఏర్పాటు…

UN వేదికగా పాకిస్థాన్‌పై భారత్ ఫైర్

పయనించే సూర్యుడు న్యూస్ : అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి పాకిస్థాన్ దుర్మార్గాలను ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌ను “ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రం”గా అభివర్ణించిన భారత్..…

వైద్యారోగ్య శాఖ సమీక్షలో డిజిటల్ హెల్త్ రికార్డులపై సీఎం చంద్రబాబు చర్చ

పయనించే సూర్యుడు న్యూస్ : ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సిద్ధం చేస్తాం. స్క్రీనింగ్ లో టాప్ 10లో ఉన్న రోగాలను గుర్తించి విశ్లేషించేందుకు ప్రయత్నిస్తాం’అని…

ఢిల్లీలో మంత్రి లోకేశ్ పర్యటన

పయనించే సూర్యుడు న్యూస్ : మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ భేటీ అయ్యారు. నైపుణ్య గణన పోర్టల్‌, IndiaAI మిషన్‌, రతన్ టాటా…

భారత్-జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ చర్చలు

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ పర్యటనలో కీలక నేతలతో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరుపుతున్నారు.…

తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన జరగనుందా? అంటే, అవుననే సమాధానమే వినిపిస్తుంది. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇందుకు సంబంధించి…

కేంద్రమంత్రి బండి సంజయ్ నుంచి సంచలన ట్వీట్

పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అఖిలేష్ యాదవ్ ఇటీవల తెలంగాణలో పర్యటించి రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లతో వేర్వేరుగా సమావేశం…

ఏపీకి తరలివచ్చిన ఫార్మా కంపెనీకి భూకేటాయింపులు

పయనించే సూర్యుడు న్యూస్ : రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. పలు కంపెనీలకు భారీ మొత్తంలో భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విరూపాక్ష…