ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తాం

పయనించే సూర్యుడు న్యూస్ :  ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2026 జూన్ నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చడమే…

దేశంలో తొలి నేచర్ థీమ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ : గువహటిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయ కొత్త టెర్మినల్‌ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. రూ.4000 కోట్లతో నిర్మించిన ఈ భవనం…

బీజేపీలో చేరిన నటి ఆమని-కండువా కప్పి ఆహ్వానించిన స్టేట్ చీఫ్ రామ్‌చందర్

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రముఖ సినీ నటి ఆమని బీజేపీలో చేరారు. నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో…

ప్రపంచ నాయకత్వంలో మోదీ టాప్

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీకి ఓమన్ అత్యున్నత పురస్కారం Order of Oman లభించింది. గల్ఫ్ దేశాల్లో ఐదు అత్యున్నత అవార్డులు పొందిన…

ఏపీ ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సహకారం కోరిన సీఎం చంద్రబాబు

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీలోని ఫిషింగ్ హార్బర్లకు కేంద్రప్రభుత్వం సాయం చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్, షిప్…

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ-41 మంది మావోయిస్టులు సరెండర్

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో వివిధ దళాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు ఉన్నారు.లొంగిపోయిన వారిలో…

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రేపు ఒక్కరోజే ఏకంగా ఆరుగురు కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి…

లోక్‌సభలో తీవ్ర గందరగోళం, కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం

పయనించే సూర్యుడు న్యూస్ : లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్లుపై ప్రతిపక్షాలు…

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు కోర్టు అనుమతి

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2026 జనవరిలో దావోస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి దావోస్‌కు వెళ్లడానికి హైదరాబాద్‌లోని…

హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పయనించే సూర్యుడు న్యూస్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకుని, పలు జాతీయ సదస్సుల్లో పాల్గొంటున్నారు. బొల్లారం ప్రాంతంలో…